కుప్పంలో శ్రీకాంత్ దూకుడు..లక్ష రీచ్ అవుతారా?

కుప్పంని సొంతం చేసుకోవాలని వైసీపీ ఎన్ని రకాలుగా రాజకీయం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార బలాన్ని ఉపయోగించుకుని అక్కడ బలపడాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో లోకల్ ఎన్నికల్లో గెలిచింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలోనే తిష్ట వేసి..వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు కూడా దూకుడు పెంచారు. కుప్పంలో వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. వైసీపీ చేస్తున్న […]

కుప్పం కూడా బైబై బాబు అంటుందా? జరిగే పనేనా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక…టి‌డి‌పి కంచుకోటలని ఇంకా కుప్పకూల్చడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే చాలా వరకు టి‌డి‌పి కంచుకోటలని కైవసం చేసుకున్నారు. ఇక 2024లో క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఏ విధంగా ఫోకస్ పెట్టారో తెలిసిందే. అక్కడ బాబుకు చెక్ పెట్టే విధంగా రాజకీయం మొదలుపెట్టారు. అధికార బలాన్ని వాడుకుని..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. దీంతో కుప్పం […]

కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!

చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]

కుప్పంలో లక్ష మెజారిటీ..బాబుకు సాధ్యమేనా?

కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. కుప్పంని దక్కించుకుంటామని వైసీపీ వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో తాను లక్ష మెజారిటీతో గెలిచేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సాధ్యం కాదనే చెప్పాలి. 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్న బాబు అత్యధిక మెజారిటీ 66 వేలు అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. పలుమార్లు 50 […]

కుప్పంలో కొత్త ఎత్తు..వైసీపీకి కంచర్ల చెక్ పెట్టగలరా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా రాజకీయం నడిపిస్తుంది. ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు టి‌డి‌పి శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు. స్థానిక సంస్థలు..ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని […]

వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా […]

చిత్తూరుపై నో క్లారిటీ..కుప్పంపై ఆశలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పికి కొన్ని సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లని ఇంకా డిసైడ్ చేయలేదు. అలా ఇంచార్జ్ లేని స్థానాల్లో చిత్తూరు అసెంబ్లీ కూడా ఒకటి. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీని వీడారు అప్పటినుంచి చిత్తూరు స్థానం ఖాళీగానే ఉంది. అక్కడ అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆ సీటు కోసం కొందరు నేతలు […]

యువగళం జోరు..టీడీపీకి కొత్త ఊపు.!

ఎట్టకేలకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టి‌డి‌పి నేతలు, శ్రేణులు పాదయాత్రలో పాల్గొని సక్సెస్ చేశారు. అటు లోకేష్ ప్రజలని కలుసుకుంటూ ముందుకెళ్లారు. పాదయాత్రలో బాలయ్య, తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు రావడంతో..ఆయన్ని కుప్పం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు నుంచి వైద్యులని తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లే తెలుస్తోంది. హాస్పిటల్ వద్ద బాలయ్య ఉండి మొత్తం చూసుకుంటున్నారు. […]

లోకేష్ పాదయాత్ర షురూ..టీడీపీకి అధికారం దక్కుతుందా!

నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..మరి కొన్ని గంటల్లో కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభవుతుంది. అయితే ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే..పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు […]