టార్గెట్ పవన్: వైసీపీ ‘కాపు’ కష్టాలు..!

ఎలాగైనా కాపు సామాజికవర్గం మద్ధతు మరొకసారి పొంది..అధికారంలోకి రావాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకుంటే చాలు అని జగన్ భావిస్తున్నారు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ రూపంలో వైసీపీకి పెద్ద ఇబ్బంది వచ్చింది. పవన్..చంద్రబాబుతో కలుస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు. అందుకే వైసీపీలోని కాపు నేతలకు పెద్ద టార్గెట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇక వైసీపీలో కాపు నేతల కష్టాలు మామూలుగా లేవు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ […]

65 సీట్లలో నో డౌట్..వైసీపీకి రిస్క్?

టీడీపీ-జనసేన పొత్తు గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు-పవన్ కలవక ముందు నుంచే రెండు పార్టీల పొత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. పొత్తు ఉంటేన్తే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమని లేదంటే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బాబు-పవన్ కలవడంతో..పొత్తు దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. ఈ పొత్తు వల్ల వైసీపీకి చాలా రిస్క్ అని ప్రచారం ఎక్కువ వస్తుంది. […]

టీడీపీ త్యాగం..ఏలూరు జనసేనకే?

టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే అని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి చూస్తే..ఇద్దరు నేతలు పొత్తుకు రెడీగా ఉన్నారని అర్ధమవుతుంది. ఇక అధికారికంగా ఎన్నికల ముందే పొత్తు గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పొత్తు ఉంటే కొన్ని సీట్లలో వైసీపీకి రిస్క్ తప్పదు. అదే సమయంలో టీడీపీ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సి వస్తుంది. జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. జనసేనకు ఎలాగో 175 స్థానాల్లో […]

‘లక్ష కొట్టు.. ఓటు పట్టు..’ వచ్చే ఎన్నికల్లో ఇదే నినాదమా..?

రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, విలువలు, ఆశయాలు అన్నీ పక్కకు పోతున్నాయి. డబ్బు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. మొన్నటి వరకు ఒక ఎత్తైతే.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో ఎత్తైంది. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికను పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి తెలంగాణపై ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారు. ఇది […]

పొత్తు ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు జంపింగ్..లిస్ట్ రెడీ?

ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం మాత్రం వైసీపీపై బాగా పడేలా ఉంది..ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ఏదొక విధంగా పవన్ కల్యాణ్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని, అభిమానుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలవడం రాష్ట్రంలో సెన్సేషన్‌గా మారింది. ఇక వీరు ఇప్పుడు పొత్తు గురించి ఏం మాట్లాడటం లేదు గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. […]

వెస్ట్ మళ్ళీ స్వీప్..వైసీపీ స్కెచ్ ఏంటి?

ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు […]

బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్‌లు త్యాగం చేయాలి. అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం […]

పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?

గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్‌ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]

రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.  అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]