హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]
Tag: guntur
కీచకుడు గా మారిన ప్రేమోన్మాది.. అమ్మాయి గొంతు కోసి మరి..!!
అబ్బాయిలు తమ ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారు ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టినాగులపల్లి లో అత్యంత దారుణం చోటుచేసుకుంది.. ప్రియుడు ప్రియురాలి బెడ్రూమ్ లోకి చొరబడి కత్తితో అమ్మాయి గొంతు కోశాడు.. ఇక యువతి అరవడంతో ఆమె తల్లిదండ్రులు బంధువులు నిందితున్ని పట్టుకొని చితకబాదడం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల కు చెందిన బాయన ప్రేమ్ సింగ్ అనే 21 ఏళ్ల కుర్రాడు కేపీహెచ్బీలో ఉన్న ఎమ్మెన్నార్ డిగ్రీ […]
ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?
అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో […]
నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]
గుంటూరులో మూడు కాళ్లతో వింత శిశువు.. అరుదైన సర్జరీ..!
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. […]
టీడీపీ ఎమ్మెల్యే పుత్రికారత్నం చేసిన పని చూస్తే దిమ్మ తిరగాల్సిందే
ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆయన టీడీపీలో ఓ సీనియర్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లాలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. సదరు సీనియర్ లీడర్కు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఆయన ఏకపోకడలతో విసిగిపోయిన జిల్లా టీడీపీ వాళ్లంతా ఆయన్ను ఓ పెద్ద అనకొండగా విమర్శిస్తుంటారు. ఆయన ఎన్నో కీలక పదవుల్లో కొనసాగారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జిల్లాలో తన కుటుంబ సభ్యుల […]
బాబుపై జయదేవ్ తీవ్ర అసంతృప్తి… కారణం ఏంటి!
గత ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లాలో బలంగా ఉన్న గల్లా ఫ్యామిలీ ఎన్నో ఆశలతో కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం తెంచుకుని సైకిలెక్కేసింది. నాడు టీడీపీకి బలమైన అభ్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో చంద్రబాబు కూడా గల్లా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారికి చంద్రగిరి అసెంబ్లీ సీటుతో పాటు గల్లా జయదేవ్కు గుంటూరు లోక్సభ సీటు ఇచ్చారు. గుంటూరు నుంచి జయదేవ్ 90 వేల […]
జగన్ పథకాలతో బాబుకు చెమటలు పడుతున్నాయా
ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించేశారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాలు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు తగిన ప్రణాళిక కూడా ప్రకటించేశారు. అయితే ప్రతిపక్ష నేత ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద, బడుగు వర్గాలకు చేరువయ్యేందుకు 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]
ప్లీనరీలో రోజా పంచ్లే హైలెట్
అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్లీనరీలో జగన్ ప్రకటించిన కొత్త పథకాలు ఏపీ ప్రజల్లోకి వెంటనే చొచ్చుకుపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మంచి జోష్లో ఉన్నారు. ఇక ఈ ప్లీనరీలో వైసీపీ ఫైర్బ్రాండ్ లేడీ, నగరి ఎమ్మెల్యే రోజా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ప్లీనరీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రోజా మామూలుగానే […]