టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీల‌క మ‌లుపు..నేడే ఈడీ ముందకు రకుల్!

ముగిసిపోయింద‌నుకున్న టాలీవుడ్‌ర డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచార‌ణ షురూ చేసింది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ క‌మ్ నిర్మాత ఛార్మి కౌర్‌ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]

రకుల్ రిక్వెస్ట్ క్యాన్సల్ చేసిన ఈడీ..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ […]

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]

ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. […]

డ్రగ్స్ కేసులో ED కీల‌క నిర్ణ‌యం..టాలీవుడ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఉన్న‌ట్టు ఉండి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్ప‌టికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించ‌నున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మ‌రింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి..?

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) దృష్టిసారించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరుగున పడ్డ ఈ కేసులో ఈడీ అకస్మాత్తుగా దూకుడు పెంచేసింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈ దృష్టి సాధించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులను ఎలా వ్యవహరించాలనే దానిపై విచారణ చేపట్టింది. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారు ఇచ్చిన వివరాల […]

జ‌గ‌న్‌కు ఈడీ టెన్ష‌న్‌… డేట్ ఫిక్స్‌..!

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. అధికార ప‌క్షం అప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు మ‌రోసారి తెర‌తీసింది. దీంతో ఇత‌ర ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఆశ‌ల‌పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ నీళ్లు చ‌ల్లేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆయ‌న ఆక్ర‌మాస్తుల కేసులను వేగ‌వంతం చేయాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈడీ పిలుపందుకున్నారు. దీంతో జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొన్నిరోజులుగా స్త‌బ్ధుగా ఉన్న జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు […]

జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]