తూర్పు వైసీపీలో పోరు..జగన్ సెట్ చేసేస్తారా?

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఓ వైపు జగన్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు ఏమో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనకు వచ్చి..ఈ రచ్చకు […]

టీడీపీలో సీట్ల గోల: పెందుర్తి అవుట్..బుచ్చిబాబుకు డౌట్?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. అలాగే ప్రతి స్థానంలో టీడీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సరిగా పనిచేయని నాయకులకు మాత్రం క్లాస్ ఇస్తున్నారు. అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు బాబు క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..బలంగా ఉండే స్థానంలో పార్టీని వీక్ […]

టీడీపీ-జనసేన: తూర్పులో వైసీపీకి నాలుగే..!

చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త గుబులు మొదలైంది..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం మొదలైంది. దీంతో పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..కానీ ఈ సారి కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్. ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన ఉమ్మడి […]

విజయశాంతి పుట్టిన ఊరు అదా.. తెలంగాణ కదా?

విజయశాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయశాంతి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలను చేపట్టింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. అది చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఈమె రాణించారు. కేవలం తెలుగు భాష లోనే […]

ఏపీలో ఆ జిల్లా అంతా వార‌సుల రాజ‌కీయాలే…

అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుతో నాయ‌కులు పోటీ ప‌డాలంటే కొంత ఆలోచించ‌క త‌ప్ప‌దు! మ‌రి ఇప్పుడు కొంత‌మంది నాయ‌కులు ఆయ‌న్ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. ఏ విష‌యంలో అంటారా? వార‌సుల‌ను రంగంలోకి దించ‌డంలో!! ప్ర‌స్తుతం వార‌స్వ‌త రాజ‌కీయాలు ఏపీలో జోరందుకున్నాయి! ఎన్నిక‌లకు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉండ‌టంతో.. త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేస్తున్నారు నాయ‌కులు! ముఖ్యంగా టీడీపీలో త‌రాలు మారే స‌మ‌యం వ‌చ్చిందేమో అనిపించ‌క మాన‌దు! యువ‌ర‌క్తాన్ని నింపేందుకు సీఎం చంద్ర‌బాబుతో స‌హా ఇత‌ర నేత‌లు […]

ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో లోపాల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిజేసుకుంటూ.. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కొన్నిచోట్ల అభ్య‌ర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజాన‌గ‌రం నుంచి మొద‌లుపెట్టారు. ఇక్క‌డ మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు కుటుంబానికి మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న‌రావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మికి టికెట్ […]

వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నార్త్‌కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో త‌న వ‌ర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీలో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్ర‌క‌టించేశాడు. జ‌గ‌న్ 2019 ఆప‌రేష‌న్ పేరుతో గెలుపు కోసం ఇంత […]

`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!! 

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజ‌కీయాల‌కు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు కొద‌వ‌లేదు. ఇవి నిత్యం ర‌గులుతూనే ఉన్నాయి. గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ కంటే తూర్పు గోదావ‌రిలో కొంత బ‌లం ఉన్న విష‌యం తెలిసిందే! అందుకే మ‌రింత బ‌ల‌ప‌డేం దుకు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో నియోజక‌వ‌ర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒక‌రికంటే ఎక్కువ‌మందిని నియ‌మించేశారు. ఇవే ఇప్పుడు ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా త‌మ‌కేటికెట్ ద‌క్కుతుంద‌ని.. […]

`తూర్పు`లో జ‌న‌సేన‌లోకి భారీ జంపింగ్‌లు

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌దు గానీ.. నేత‌లు మాత్రం ఆ పార్టీలో చేరాల‌ని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జ‌న‌సేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సామాజిక‌వర్గం బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇప్పుడు నేత‌లంతా ప‌వ‌న్ స‌ర‌స‌న చేరేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ […]