ప్రస్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్కడిక్కడ కరోనా కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎందరో ప్రజలు ప్రాణాలు కరోనా కాటుకు బలైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చెప్పినట్టుగానే ఈ […]
Tag: covid-19
దేశంలో మళ్లీ 2 లక్షలకు పైగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు మరియు మరణాలు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 2,08,921 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795 కు […]
ఏపీలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా 106 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు 16 లక్షలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,284 […]
ఫ్యాన్స్కు ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్న్యూస్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ కరోనా బారిన సంగతి తెలిసిందే. విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే తాజాగా ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్టు చేయించుకోగా కరోనా నెగటివ్గా తేలింది. నాకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లకు మరియు నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఎన్టీఆర్ […]
భారత్లో మరింత తగ్గిన కరోనా కేసులు..మరణాలు కూడా..?!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు మరియు మరణాలు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 1,96,427 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874 కు […]
భారత్లో కరోనా మృత్యుఘోష.. 3 లక్షలు దాటిన మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా.. మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 2,22,315 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447 […]
ఏపీలో నేటి నుంచి వారికి వ్యాక్సిన్ పంపిణీ షురూ!
కంటికి కనిపించని కరోనా వైరస్ ఎన్ని తిప్పలు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విజృంభిస్తూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పదిహేను లక్షలు దాటిపోగా.. మరణాల సంఖ్య పది వేలు దాటింది. అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి […]
వర్మ ఇంట విషాదాన్ని నింపిన కరోనా!
కరోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ధాటికి ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక తాజాగా వివాస్పద దర్శకుడు రామ్ గోపల్ ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్ గోపాల్వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]
కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ!
కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అందరి చూపు పడింది. దేశమంతటా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్గా […]