భ‌ర్త‌తో వ్యాక్సిన్ తీసుకున్న కాజ‌ల్..ఫొటోలు వైర‌ల్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా దేశ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫ‌స్ట్ డోస్ క‌రోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..క‌రోనాతో ప్ర‌ముఖ గాయ‌కుడు మృతి!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా వైర‌స్ వ‌రుస విషాదాల‌ను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రో సినీ ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న పెట్టుకున్న క‌రోనా.. తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడిని బ‌లితీసుకుంది.సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల ఆనంద్‌కు కరోనా సోక‌గా.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. తాజాగా తుదిశ్వాస విడిచారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది. ఇక […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్‌!

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య‌, మోస్ట్ ఎలిజబెత్ బ్యాచ్‌లర్ చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలోనూ, హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న స‌ర్క‌స్‌లోనూ పూజా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల పూజా హెగ్డే క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె.. తాజాగా క‌రోనా […]

బ‌న్నీ కోసం స్పెష‌ల్ దోస వేసిన కూతురు..వీడియో వైర‌ల్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఐదారు రోజుల నుంచి బన్నీ హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని కూడా తెలిపారు. అయితే క్వారంటైన్ లో ఉంటున్న బ‌న్నీకి ఆయ‌న కూతురు అర్హ స్పెష‌ల్ దోస వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ.. నా కుమార్తె చేసిన ప్రత్యేక దోసాను నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ కామెంట్ చేశారు. ప్ర‌స్తుతం […]

క‌రోనాతో తండ్రి మృతి..కూతురు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశంలో మ‌ళ్లీ ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. మునుప‌టితో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా, తీవ్రంగా మారిన క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. తాజాగా పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది కూతురు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో నివసిస్తున్న దామోదర్ దాస్ క‌రోనా […]

ఏపీ ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే కర్ఫ్యూ అమ‌లు!

త‌గ్గింద‌నుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. పెరుగుతున్న క‌రోనా కేసుల దృష్ట్యా ఏపీలో క‌రోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం […]

ప‌వ‌న్ హీరోయిన్ ఆవేద‌న‌..2 రోజులుగా న‌ర‌కమంటూ పోస్ట్‌!

క‌రోనా వైర‌స్‌ మ‌ళ్లీ ఎక్క‌డిక‌క్క‌డ కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా కాటుకు ఇప్ప‌టికే ఎంద‌రో బ‌లైపోయారు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటొంది బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి కర్బందా. తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. గ‌త రెండు రోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యేవరకూ […]

మే 5 నుంచి లాక్‌డౌన్‌..ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా వైగంలో జోరు త‌గ్గ‌డం లేదు. దీంతో చేసేదేమి లేక ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం కూడా […]

క‌రోనాతో హాస్ప‌ట‌ల్‌లో అభిమాని..చిరు చేసిన ప‌నికి అంద‌రూ షాక్‌!

దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ మాయ‌దారి వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. దొరికినోళ్ల‌ను దొరికిన‌ట్టు పీల్చి పిప్పి చేసేస్తోంది. సామాన్యులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ తార‌లు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా మెగాస్ట‌ర్ చిరంజీవి వీరాభిమానుల్లో ఒక‌రికి క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో చేరారు. అయితే అత‌డికి స్వ‌యంగా చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి […]