ప్రముఖ దర్శకుడు మృతి..!

ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్యాస విడిచారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జీఎన్ రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా మీందమ్ కోకిల, మహారసన్ […]

హీరో అజిత్ ఇంట్లో బాంబ్ పెట్టామంటూ బెదిరింపులు..చివ‌ర‌కు..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. ఈ క్ర‌మంలోనే అజిత్ సినిమాలు తెలుగులోకి కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. సినీ తార‌ల‌ ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయాయి. తాజాగా అజిత్ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ […]

ష‌కీలా గొప్ప‌మ‌న‌సు..క‌రోనా క‌ష్ట‌కాలంలో నిరుపేద‌ల‌కు అండ‌గా..?!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎంద‌రో నిరుపేద‌లు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా న‌టి ష‌కీలా కూడా నిరుపేద‌లకు అండ‌గా నిలిచేందుకు ముందుకు వ‌చ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అల‌మ‌టిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి […]

వాడుకుని వ‌దిలేశాడు..మాజీ మంత్రిపై న‌టి ఫిర్యాదు!

సినీ తార‌ల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు సంబంధాలు ఉండ‌టం, పెళ్లిళ్లు చేసుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. కానీ, తాజాగా మాజీ మంత్రి మోసం చేశాడు.. వాడుకుని వ‌దిలేశాడు అంటూ ఓ సినీ న‌టి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర ధుమారం రేపుతున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌ణికంద‌న్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వ‌ర్ధ‌మాన న‌టి చాందిని చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మ‌ణికంద‌న్‌కు, త‌న‌కు ఐదేళ్ల ప‌రిచ‌యం […]

అమెరికాకు ప‌య‌న‌మ‌వుతున్న‌ రజనీ..ఎందుకోస‌మంటే?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్త సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్‌, మీనా, కుష్బూ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ర‌జ‌నీ అమెరికాకు ప‌య‌నమ‌వ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో […]

బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్..!?

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అందరి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. […]

రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?

చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు […]

జ‌య‌ల‌లిత హెల్త్ బులిటెన్ ఏం చెపుతోంది…

త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అమ్మ జ‌యరామ‌న్ జ‌య‌ల‌లిత‌.. ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉన్న‌ట్టు చెన్నైలోని అపోలో వైద్యులు ప్ర‌క‌టించారు. రెండు నెల‌ల కిందట సెప్టెంబ‌రు 22న తీవ్ర జ్వ‌రం ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆస్ప‌త్రిలో చేరిన ఆమె ఆరోగ్యంపై అప్ప‌ట్లోనే వ‌దంతులు వ‌చ్చాయి. అయితే, సంపూర్ణ ప్ర‌త్యేక వైద్యంతో ఆమె కోలుకున్న‌ట్టు వైద్యులు తెలిపారు. ఇటీవ‌లే ఆమె రెండు మూడు రోజుల్లోనే ఇంటికి(పోయెస్ గార్డెన్‌) వ‌చ్చేస్తార‌ని కూడా అన్నాడీఎంకే నేత‌లు ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని అపోలో వైద్యులు […]

ఆ కిరాతకుడు దొరికాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే రామ్ కుమార్ ఆమె మీద మొజు పెంచుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో రామ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు […]