నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇది తమ నియోజకవర్గమని, నాయకులు వెళ్లినా క్యాడర్ మాత్రం తమ వైపే ఉందని.. ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. తమ అభ్యర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బలంగా ఉన్న శిల్పామోహన రెడ్డిని ప్రకటించడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కేవలం సెంటిమెంట్ను నమ్ముకునే బరిలోకి దిగుతున్నామన్న అపవాదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిలలు ప్రకటిస్తున్నారు. నిధులు, […]
Tag: chandrababu
ఏపీలో బయటపడుతున్న అవినీతి అనకొండలు!
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతగా అవినీతి రహితం చేయాలని ప్రయత్నిస్తున్నా.. అంతగా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బయటపడినంతగా నల్లధనం ఎక్కడా బయటపడలేదన్నది వాస్తవం. అవినీతి పాల్పడిన ఉద్యోగి.. సాధారణ దొంగకన్నా దారుణమైన వ్యక్తి అంటూ.. ఓ సందర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధారణ దొంగ ఒకరిద్దరిని దోచుకుంటే.. ఈ అవినీతికి అలవాడుపడిన వైట్కాలర్ దొంగలు సమాజాన్నే దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు 50 […]
టీడీపీలోకి అశోక్బాబు…. ఎమ్మెల్సీపై గురి..!
ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు ఉద్యోగుల కోసం చేసే పనిలో ఆయనకు ఎన్ని మంచి మార్కులు వచ్చినా, ఆయన చంద్రబాబుకు కాస్త ఫేవర్గా ఉంటారన్న టాక్ ఆయనపై ఎప్పటి నుంచో ఉంది. గత ఎన్నికలకు ముందే ఆయన టీడీపీలోకి వస్తారన్న వార్తలు వచ్చినా అవి ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. వీలున్నప్పుడల్లా అశోక్బాబు చంద్రబాబును డప్పును లైట్గా అయినా కొట్టేస్తుంటారు. తాజాగా నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా కాకినాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రిపై అశోక్ బాబు పొగడ్తలతో […]
చంద్రబాబు తపన లోకేశ్ అర్థం చేసుకుంటాడా?
మంత్రి వర్గంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు తనయుడి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. మొన్నటివరకూ చినబాబు లోకేశ్ పార్టీలోకి రావాలని, తమతో పనిచేయాలని పార్టీ అధినేతను కోరిన సీనియర్లు.. తీరా వచ్చాక ఆయన వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారట. ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఇప్పటి నుంచే భావిస్తున్న లోకేశ్.. పబ్లిక్ మీటింగుల్లో తడబడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో సీఎం వెంటనే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియర్లతో ఎలా […]
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ … అయితే వైసీపీ అవుట్ ?
ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ? థర్డ్ పేజ్లో విపక్ష వైసీపీలో మరిన్ని కీలక వికెట్లు పడనున్నాయా ? అంటే ఏపీ రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫస్ట్ పేజ్ ఆపరేషన్ ఆకర్ష్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ఈ […]
లగడపాటి సర్వేతో బాబులో టెన్షన్
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో […]
బాబుపై తీవ్ర అసంతృప్తితో కమ్మ క్యాస్ట్ ప్రజాప్రతినిధులు
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన సొంత సామాజికవర్గమైన కమ్మ సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గుస్సా ప్రదర్శిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కమ్మ వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అయితే బహిరంగంగానే బాబుపై తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు కమ్మ క్యాస్ట్ను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి వ్యాఖ్యలు ఆ […]
ఊస్టింగ్ మంత్రులతో బాబుకు బెదిరింపులా..!
గత యేడాదిన్నరగా చర్చల్లో ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. మంత్రివర్గంలో ఇన్-అవుట్ అంటూ వస్తోన్న వార్తలతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తమను తప్పిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కొందరు మంత్రులు తమను తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెపుతామని తమ అనుచరుల […]
ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ విజయం ఆ పార్టీకి ఎక్కడ లేని జోష్ ఇచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిపడిన బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీల సహకారం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్రయోగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నారట. […]