టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు. అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర […]
Tag: chandrababu
బాబు-పవన్ కలిసే..జగన్కే ప్లస్ అంటా?
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్ కల్యాణ్ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. […]
టీడీపీలో సీట్ల గోల: పెందుర్తి అవుట్..బుచ్చిబాబుకు డౌట్?
నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. అలాగే ప్రతి స్థానంలో టీడీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. అయితే సరిగా పనిచేయని నాయకులకు మాత్రం క్లాస్ ఇస్తున్నారు. అవసరమైతే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్కు బాబు క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..బలంగా ఉండే స్థానంలో పార్టీని వీక్ […]
బాబుతో తారక్ భేటీ..తమ్ముళ్ళు సృష్టించారా?నిజమేనా?
ఇటీవల రాజకీయాల్లో పార్టీలు చేసే రాజకీయం ఒకోసారి నిజమో తెలియట్లేదు..లేక అబద్దమో తెలియట్లేదు. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ రాజకీయం చేస్తున్నాయి. దీంతో నిజమో ఏదో, అబద్దమో ఏదో క్లారిటీ లేకుండా పోయింది. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారనే వార్తలో నిజమెంత ఉందో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు అమెరికా టూర్లో తారక్..హైదరాబాద్కు రాగానే చంద్రబాబుని కలుస్తారని ప్రచారం జరుగుతుంది. జనవరి 10న చంద్రబాబుతో […]
చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి..కుప్పం-పుంగనూరుల్లో గెలుపు ఎవరిది?
చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాల నుంచి వీరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూ వస్తుంది. ఒకసారి బాబు పైచేయి సాధిస్తే..మరోసారి పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చిత్తూరులో 14కు 13 సీట్లు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక అధికారంలోకి వచ్చాక కుప్పంని కూడా కైవసం చేసుకోవాలని పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. కుప్పంలో […]
మాజీ ఎంపీ తనయుడుకు పి.గన్నవరం సీటు?
తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం స్థానం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున నేలపూడి స్టాలిన్ పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గెలిచారు. అయితే ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఇప్పుడు అంత పాజిటివ్ లేదు. ఆయనపై వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ టీడీపీ నుంచి సరైన నాయకుడు లేకపోవడం వైసీపీకి ప్లస్ గా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ ఫండ్స్లో స్టాలిన్ అక్రమాలకు పాల్పడ్డారని […]
బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!
మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది. దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. […]
రోడ్లపై నో ఎంట్రీ..జగన్కు నో రూల్..కుప్పంకు బాబు.!
ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]
మళ్ళీ తొక్కిసలాట..కుట్ర ఉందా?ప్రచార పిచ్చేనా?
ఇటీవల కందుకూరు ఘటనని మరవక ముందే మళ్ళీ గుంటూరులో తొక్కిసలాట జరగగా, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోకు వెళ్ళగా, అక్కడ భారీ స్థాయిలో జనం వచ్చి..ఊహించని విధంగా 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయిన విషయం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. వారికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. భారీ ఎత్తున ఆర్ధిక సాయం అందించారు. ఇక ఆ ఘటన ఇప్పుడుప్పుడే మరుస్తున్నారనే అనుకునేలోపు. గుంటూరులో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం తొలిరోజు […]