తెలుగు నటి రమ్యశ్రీ రాజకీయాల పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో పలు ఆ టైప్ సినిమాల్లో నటించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న రమ్యశ్రీ గతేడాది తన స్వీయదర్శకత్వంలో ఓమల్లి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా ఆమెకు నటనకు, డైరెక్షన్కు కాసిన్ని ప్రశంసలు అయితే దక్కాయి. ఇదిలా ఉంటే రమ్యశ్రీ బీజేపీలోకి చేరే అవకాశాలున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. రమ్యశ్రీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీ వెళ్లి మరీ కలిశారు. మరి వారిద్దరి మధ్య […]
Tag: bjp
కేసీఆర్ వ్యూహం తెలిస్తే బీజేపీకి నిద్ర పట్టదేమో..
రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంతటి నేర్పరో ఇప్పటికే అందరూ ఒక అంచనాకు వచ్చేశారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకపక్క తెలంగాణలో బలపడేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పావులు కదుపుతుండటంతో.. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు.. ఇప్పుడో కేసీఆర్ పరిస్థితి కూడా అంతే అనేవాళ్లూ లేకపోలేదు. ఈ మాత్రం తెలియకుండా పదేపదే ఈ అంశంపై మాట్లాడటం వెనుక […]
చంద్రబాబుకు మోడీ ప్రయారిటీ పెరుగుతోందా..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు బలంగా వినిపించాయి. ఇక చంద్రబాబును మోడీ పక్కన పెట్టడం ఖాయమని, మోడీ వద్ద బాబు ప్రాధాన్యం తగ్గిపోతుందనే ప్రచారం జోరుగా వినిపించింది. కానీ అలా అన్నవారే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు-మోడీ సాన్నిహిత్యం మళ్లీ చిగురించిందనడానికి ఎన్డీయే పక్షాల సమావేశం నిదర్శనంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో అభ్యర్థి ఎంపికపై మోడీ.. చంద్రబాబు సలహాలు తీసుకోవడం ఆసక్తికరం గా […]
మళ్ళీ మోసం చేసిన బీజేపీ … దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ .. పోలవరం లేనట్టే ..!
ఏపీకి వరప్రదాయిని అని తెలుగు దేశం నాయకులు, సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక ఉన్న గుట్టు రట్టు అయింది. ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తామేనని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై మరో మెలిక పెట్టింది. ప్రత్యేకహోదా విషయంలో మాట మార్చిన ట్టుగానే ఇప్పుడు పోలవరం గురించి కూడా మాట మార్చింది. ప్రాజెక్టుకు నిధుల లోటు లేకుండా చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు దీనిపై యూ టర్న్ తీసుకుంది. 2019లోగా […]
బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్ఠానం దక్షిణాధి రాష్ట్రాలపై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్యలను మొదట పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియస్గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. ఆయనలో గుబులు మొదలైందట. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ వ్యూహాలకు చెక్ […]
పెద్దల ఆశలకు బీజేపీ నేతల గండి
తెలంగాణ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆధిపత్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని పరుగు పెట్టించాల్సిన ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయబేధాలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనాసభా పక్ష నేత కిషన్ రెడ్డి కేంద్రాలుగా రెండు పవర్ హౌస్లు ఏర్పడుతు న్నాయని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని అధిష్ఠాన పెద్దలు ఆశలు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశలకు […]
బీజేపీ ఆపరేషన్ ” రెడ్డి ” స్టార్ట్
తెలంగాణలో సీఎం కేసీఆర్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు బీజేపీ అదిరిపోయే స్కెచ్తో ఉందా ? 2019లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం లేదా బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రణాళికతో ఉందా ? ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా వ్యూహం పన్నుతున్నారా ? అంటే తెలంగాణ రాజకీయవర్గాల ఇన్నర్ కథనాల ప్రకారం అవుననే ఆన్సర్ వస్తోంది. తెలంగాణలో సాధారణ ఎన్నికలు రెండేళ్లుండగానే పార్టీల్లో కదలిక మొదలైంది. ఉన్న నాయకత్వానికి.. కొత్త నాయకత్వాన్ని జత […]
అద్వానీని రాష్ట్రపతి రేసు నుంచి తప్పించారా..! అసలు కథ ఇదే..!
భారత రాష్ట్రపతి రేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్కె అద్వానీ ఉన్నారని గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తామని సోమనాథ్ జ్యోతిర్లింగం సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా ఈ పదవికి అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, […]
విజయవాడ ఎంపీ సీటుపై పురందేశ్వరి కన్ను..!
ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి పురందేశ్వరి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో పునాది వేసుకున్నా తర్వాత ఆమె ఛరిష్మాతో పాటు సొంత టాలెంట్తో దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సోనియాగాంధీ దగ్గర ఓ రేంజ్లో చక్రం తిప్పిన పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ పనైపోవడంతో ఆమెతో పాటు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ […]