పాపం…సోము-కన్నా ఏదో ట్రై చేస్తున్నారు!

ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇంకా ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనబడటం లేదు. ఏపీకి సరైన న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీని జనం పెద్దగా నమ్మడం లేదు. అయితే ఎలాగోలా బీజేపీని పైకి లేపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఎంత చేసిన ఉపయోగం ఉండటం లేదు..ఏపీలో బీజేపీకి ఆదరణ పెరగడం లేదు. దీంతో […]

గోదావ‌రి బాధ‌లు ప‌వ‌న్‌కు ప‌ట్ట‌వా… జ‌న‌సేన ఏమైపోయింది…!

ఔను.. ఇంత జ‌రుగుతున్న జ‌న‌సేన ఏమైన‌ట్టు.. ఆ పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్న‌ట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న‌. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ఇత‌ర వ‌ర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావ‌రి జిల్లాల్లో.. సంభ‌వించిన వ‌ర‌ద‌లు.. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండోసారి కూడా […]

ఎమ్మెల్సీ పోరు: బీజేపీకి బాబు హెల్ప్?

ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే […]

ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – ప‌వ‌న్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వ‌చ్చేసింది…!

రాజ‌కీయంగా.. తాము పొత్తులో ఉన్నామ‌ని చెబుతారు. కానీ, ఎక్క‌డా ఒకే వేదిక‌ను పంచుకున్న దాఖ‌లా క‌నిపించ‌దు. ఇదో చిత్ర‌మైన వ్య‌వ‌హారం. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా.. తాము క‌లిసే పోటీ చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ త‌ర‌హా వ్యూహాలు ఎవ‌రికీ.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో అస‌లు ఈ పొత్తు ఏ తీరాల‌కు? అనే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జ‌న‌సేన. చేతులు క‌లిసినా.. మ‌న‌సులు క‌ల‌వ‌ని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]

బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ.  కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]

ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని కొత్త రూల్స్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియ‌ర్ నేత అయినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కావాలంటే ముందు డ‌బ్బు సంచులు ఉండాల‌ట‌. ఈ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేస్తున్నార‌ట పార్టీ పెద్ద‌లు. వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా […]

అచ్చెన్నకు అందుకే ఈ అరుదైన గౌరవం …!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడితో కలిసి వేదికను పంచుకునే అదృష్టం అచ్చెన్నకు దక్కింది. ఇంతటి అరుదైన గౌరవం అచ్చెన్నకు ఎలా దక్కింది ? ఎలాగంటే 4వ తేదీన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోడి ఆవిష్కరించబోతున్నారు. భీమవరంలో జరగబోయే కార్యక్రమంలో హాజరవ్వాలంటు ప్రతిపక్షాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీకి కూడా […]

తెలంగాణ రాజ‌కీయాల్లో చిరంజీవి, మోహ‌న్ బాబు…!

కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి స‌రికొత్త వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా పాత ప్ర‌త్య‌ర్థుల‌ను క‌లిసేలా చేస్తున్నారు. చిరంజీవి-మోహ‌న్ బాబు బంధాన్ని గుర్తు చేసి పాత జ్ఞాప‌కాల్లోకి తీసుకెళ్లిపోయారు. ప్ర‌ధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మ‌ధ్య వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డానికి సినిమాటిక్ గా తీసుకెళ్ల‌డం జ‌గ్గారెడ్డికే చెల్లింది. ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. రెండు రోజుల క్రితం జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ బంధాన్ని త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ నిజంగానే బీజేపీని […]

ప‌వ‌న్ చ‌క్రం తిప్పుతున్నారా.. మారుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ డేగ‌క‌న్ను..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి వ‌స్తున్నారు.. ఇది వైసీపీకి ఆనంద‌క‌ర ప‌రిణామం. ఎందుకంటే.. ఆయ‌న నోటి నుంచి ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్ప‌టికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. అయితే.. అదేస‌మ‌యంలో బీజేపీ.. వైసీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జ‌ర‌గ‌కూడ‌ద‌ని.. వైసీపీ భావించిందో అదే జ‌రుగుతోందికాబ‌ట్టి!! వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగా గెలవాలంటే.. 2019 ఎన్నిక‌ల్లో జ‌రిగిన‌ట్టుగా.. […]