టీడీపీ-జనసేనతో బీజేపీ..సీట్ల లెక్కలు చేంజ్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు…వైసీపీకి చెక్ పెట్టడానికి ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి…వారి పొత్తు ఖాయమని అర్ధమైంది. కాకపోతే అధికారికంగా మాత్రం పొత్తు గురించి, సీట్ల గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఎన్నికల ముందే పొత్తు గురించే అధికారికంగా ప్రకటన రానుంది. అయితే ఈలోపు పొత్తుకు సంబంధించిన సీట్ల లెక్కల గురించి, బీజేపీతో కలవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఏపీలో బీజేపీ […]

ట్విస్ట్‌లో ట్విస్ట్: క్లైమాక్స్‌కు ‘కొనుగోలు’ కథ..!

అనూహ్యంగా తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ పెద్ద సంచలన రాజకీయ కథ నడిచిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నేతల జంపింగులు పెరిగిన విషయం తెలిసిందే. అటు, ఇటు నేతలు మారిపోతున్నారు. అయితే బీజేపీకి చెక్ పెట్టేలా టీఆర్ఎస్..తమ పాత నాయకులని బీజేపీ నుంచి లాగేసుకునే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కొందరు నాయకులు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ క్రమంలో బీజేపీ కాస్త సెల్ఫ్ డిఫెన్స్‌లో పడినట్లైంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు […]

మోడీకి కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్‌…!

బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, […]

మునుగోడులో మ‌హిళ‌ల‌ ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు..!

మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ […]

కమలంలో ‘కన్నా’ కథ..జంపింగ్ రెడీనా..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలవడం..వైసీపీని ఎంత టెన్షన్ పెట్టిందో తెలియదు గాని..బీజేపీని మాత్రం బాగా టెన్షన్ పెట్టిందని చెప్పొచ్చు. పొత్తులో ఉండి కూడా పవన్‌ని సరిగ్గా యూజ్ చేసుకుని బలపడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. పైగా కలిసి పనిచేద్దామని పవన్..బీజేపీని రూట్ మ్యాప్ అడిగినా సరే..పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇటీవల పవన్.. బీజేపీపై, మోదీపై గౌరవం ఉందంటూనే.. ఊడిగం చేయనని.. రోడ్డు మ్యాప్‌ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుందని.. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే ప్రజల్ని రక్షించుకోవడానికి వ్యూహాలు మార్చుకోవాల్సి […]

Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!

నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన […]

సోము వీర్రాజుకు పొలిటిక‌ల్ కాటు….!

అదేం ఖ‌ర్మ‌మో తెలియ‌దు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్ర‌జ‌లు మ‌నవైపు మొగ్గుతున్నారు.. అని భావించే స‌మ‌యంలో బీజే పీలో పెద్ద ప్ర‌కంప‌న మొద‌ల‌వుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వ‌చ్చి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు స్థానికంగా దూకుడు చూపించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన నాయ‌కులు.. చ‌తికిల ప‌డుతున్నారు. అంతేకాదు.. ఇక ప్ర‌జ‌ల ముందుకు ఎలా వెళ్లాల‌నే త‌ప‌న చెందుతున్నారు. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. “మేం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాం. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. […]

బీజేపీలో సోముకు ఎస‌రు పెడుతున్న స‌త్తెన్న‌…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ప‌క్క‌నే ఉన్న నేత‌లు ఎస‌రు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జ‌గ‌న్‌తో క‌లిసి మెలిసిన తిరిగిన క‌ర్నూలుకు చెందిన రెడ్డి నాయ‌కుడు టీడీపీలోకి వెళ్లి.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంద‌ర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయ‌కుల ల‌క్ష‌ణం.. రాజ‌కీయ ల‌క్ష‌ణం.. అంతా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం.. ప‌ద‌వులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త […]

వైసీపీ ట్రాప్‌లో టీడీపీ..బీజేపీ అలెర్ట్..!

మరొకసారి వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడుతుందని బీజేపీ అలెర్ట్ చేస్తుంది..రైల్వే జోన్ విషయంలో వైసీపీ పన్నిన ట్రాప్‌లో టీడీపీ పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. తాజాగా విభజన హామీలకు సంబంధించి కేంద్ర అధికారులతో, రాష్ట్ర అధికారులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రైల్వే జోన్ సాధ్యం కాదని..కేంద్రం చెప్పినట్లు కథనాలు వచ్చాయి. గత ఎన్నికల ముందే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ అది ఇంకా […]