క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్ […]
Category: Uncategorized
బాలయ్యపై మంత్రి పోటీ?
రాష్ట్రంలో అధికార వైసీపీకి బలం ఉందనే సంగతి తెలిసిందే….గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది..తర్వాత అధికారంలోకి వచ్చాక జరిగిన అన్నీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేసి…రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తమకు బలం ఉందని వైసీపీ నిరూపించుకుంది. ఆఖరికి కుప్పంలో కూడా సత్తా చాటిన విషయం తెలిసిందే…అందుకే జగన్ నెక్స్ట్ 175కి 175 సీట్లు గెలవాలని మాట్లాడుతున్నారు. అయితే 175 సీట్లు గెలవడం అనేది సాధ్యమైన పని కాదు…స్థానిక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన…సాధారణ ఎన్నికల్లో […]
సోము ప్రకంపనలు..ఆ ట్విస్ట్ ఏంటి?
ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు […]
మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!
ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]
చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!
పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు […]
షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?
ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్ని మార్చుకుని ఎన్టీఆర్తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్ని డిన్నర్కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]
#HarGharTiranga: మన దేశ భక్తి ఇలా తగలాడింది మోడీ గారు..!?
HarGharTiranga.. అనే పేరుతో జనాల్లో అంతరించిపోతున్న దేశభక్తి మరియు జాతీయవాదాన్ని పెంపొందించడానికి అలాగే ప్రోత్సహించడానికి మన దేశ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు.. చేసిన కొత్త ప్రయత్నమే ఇది. నిజానికి హర్ ఘర్ తిరంగా ప్రచారానికి దేశంలో మంచి స్పందన లభించింది. ఇన్నాళ్ళు మన దేశ జెండాని మర్చిపోయిన జనాలు..దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పలువురు తమ ఇళ్లు, సంస్థలపై జెండాను ఎగురవేసి..మేము ఇండియన్స్ అంటూ స్వాతంత్రదినోత్సవం నాడు రొమ్ములు చాచి స్టేటస్ లు పెట్టి చెప్పుకొచ్చారు. వామ్మో.. […]
బాబుని వదలని ‘కుప్పం’ భయం…!
ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]
మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?
తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ […]