యూట్యూబ్ యాంకర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. పైగా హౌస్లో అవినాష్తో నడిపించిన వ్యవహారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు టీవీ షోలే కాకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్లలో కూడా అవకాశం దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అలాగే బిజినెస్ రంగంలోకీ అడుగుపెట్టిన అరియానా.. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ […]
Category: Uncategorized
శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!
కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే హీరో జైలు నుంచి బయటకు రావడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, అది వారి ఇంట్లో తెలియడం, ఆ తర్వాత ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను […]
వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. చిత్తూరులో నవరత్నాల ఆలయం..?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రూపొందించిన నవరత్నాలు పథకాలు అధికారంలోకి చేపట్టిన తరువాత అమలు చేస్తూ వస్తున్నారు. నవర్నతాల ద్వారా కోట్లాది మంది లబ్ధిపొందుతున్నారు. ఈ గొప్పదనాన్ని ప్రజలకు వివరించేందుకు ..జగనన్న మది దోచేందుకు ఓ ఎమ్మెల్యే ఏకంగా మ్యూజియం కమ్ ఆలయాన్నే నిర్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మదిలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ ఆలయాన్ని రూపొందించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్బై?!
ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]
వరి కోత మిషన్లపై.. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం..?
ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కేవలం ప్రజల కోసమే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వరి నాట్లు నాటుతూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం రైతుల కోసం తన వంతు సాయంగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు వరి సాగును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం చేకూరుస్తోంది. అదేమిటంటే , రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోసే మిషన్లను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం దాదాపుగా 500 ప్రాంతాలలో వీటిని […]
ఏపీలో కొత్తగా 1,433 కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
శ్రీముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్!
బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]
ఇక మీదట రేషన్ కార్డు కావాలంటే అది తప్పనిసరి..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను తగ్గించే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. అందుచేతనే వాటికి ఎన్నో కండిషన్లు పెట్టి దాదాపుగా ఎన్నో లక్షల మంది రేషన్ కార్డులను కూడా తీసేసింది. అయితే ఇక ప్రస్తుతం ఈకేవైసీ తో బియ్యం కార్డును ముడి పెట్టడం తో.. ఇక ఎంతమందికి రేషన్ కార్డులు తొలగిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే, ఆ వ్యక్తి రేషన్ కార్డు లో నుంచి తొలగించబడుతారట. ఈకేవైసీ చేయించక పోవడం వల్ల ఇతర […]
పూజా హెగ్డేని తీవ్రంగా విమర్శించిన ఆర్కేరోజా భర్త..!
పూజా హెగ్డేపై ఆర్కే సెల్వమణి తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడిగా చాలా తమిళ్ సినిమాలు చేసిన సెల్వమణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అగ్రతార పూజా హెగ్డే తీరును ఆయన తప్పుబట్టారు. “పూజా హెగ్డే తన కెరీర్ తొలినాళ్లలో కేవలం ఒకే ఒక్క పర్సనల్ అసిస్టెంట్ తో వచ్చేవారు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆమె 12 మంది అసిస్టెంట్లను షూటింగ్ లొకేషన్ కు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ […]









