ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కేవలం ప్రజల కోసమే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వరి నాట్లు నాటుతూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం రైతుల కోసం తన వంతు సాయంగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు వరి సాగును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం చేకూరుస్తోంది. అదేమిటంటే , రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోసే మిషన్లను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం దాదాపుగా 500 ప్రాంతాలలో వీటిని […]
Category: Uncategorized
ఏపీలో కొత్తగా 1,433 కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
శ్రీముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్!
బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]
ఇక మీదట రేషన్ కార్డు కావాలంటే అది తప్పనిసరి..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను తగ్గించే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. అందుచేతనే వాటికి ఎన్నో కండిషన్లు పెట్టి దాదాపుగా ఎన్నో లక్షల మంది రేషన్ కార్డులను కూడా తీసేసింది. అయితే ఇక ప్రస్తుతం ఈకేవైసీ తో బియ్యం కార్డును ముడి పెట్టడం తో.. ఇక ఎంతమందికి రేషన్ కార్డులు తొలగిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే, ఆ వ్యక్తి రేషన్ కార్డు లో నుంచి తొలగించబడుతారట. ఈకేవైసీ చేయించక పోవడం వల్ల ఇతర […]
పూజా హెగ్డేని తీవ్రంగా విమర్శించిన ఆర్కేరోజా భర్త..!
పూజా హెగ్డేపై ఆర్కే సెల్వమణి తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడిగా చాలా తమిళ్ సినిమాలు చేసిన సెల్వమణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అగ్రతార పూజా హెగ్డే తీరును ఆయన తప్పుబట్టారు. “పూజా హెగ్డే తన కెరీర్ తొలినాళ్లలో కేవలం ఒకే ఒక్క పర్సనల్ అసిస్టెంట్ తో వచ్చేవారు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆమె 12 మంది అసిస్టెంట్లను షూటింగ్ లొకేషన్ కు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ […]
తారక్ న్యూ లుక్ వైరల్..!
కొద్ది రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో సహా రామ్ చరణ్, తారక్ ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడంతో తారక్ తిరిగి స్వదేశానికి వచ్చారు. తాజాగా జూ.ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. వైట్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటు, బ్లాక్ రంగు మాస్కు, క్యాప్ ధరించి ఆయన చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ […]
ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?
మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. […]
`లవ్స్టోరీ` విడుదల తేదీ వచ్చేసింది..అనుకున్నదే జరిగింది!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అయితే నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడింది. ఇక ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలు వరుసపెట్టి విడుదల […]
భారత్లో కొత్తగా 35,178 కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న పది వేల కేసులు అధికంగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో భారత్లో 35,178 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]