151 సిట్టింగులకు మళ్ళీ సీట్లు..జగన్‌కు రిస్కే.!

దమ్ముంటే టీడీపీ-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకెళుతుండటంతో..రెండు పార్టీలు అన్నీ స్థానాల్లో పోటీ చేయడం కుదరదు. అందుకే జగన్ అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇలా సవాల్ చేసి పరోక్షంగా టి‌డి‌పి-జనసేనలని రెచ్చగొట్టి..వారు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని, అప్పుడు తమకు లబ్ది చేకూరుతుందనే కాన్సెప్ట్ జగన్‌ది. కానీ జగన్ ట్రాప్ వర్కౌట్ […]

పెద్దిరెడ్డి అడ్డాలో లోకేష్..టీడీపీకి కష్టమే!

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు..గతంలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుకున్న మేర హైలైట్ కాలేదు గాని..ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి ఆయన హవా మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఆయనకు పట్టు పెరిగింది. వైసీపీలో టాప్ లీడర్లలో ఒకరిగా ఉన్న పరిస్తితి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈయన చేతుల్లోనే ఉంది..అక్కడ రాజకీయాలని ఈయనే డిసైడ్ చేస్తున్నారు. జిల్లాని […]

దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!

టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టి‌డి‌పి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]

మైలవరంపై వసంత పట్టు..దేవినేనికి మళ్ళీ రిస్క్!

మొన్నటివరకు మైలవరం వైసీపీ సీటు విషయంలో స్పష్టత రాలేదు..ఓ వైపు జోగి రమేష్, మరోవైపు వసంత కృష్ణప్రసాద్..ఇరువురి వర్గాల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. అయితే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం కావడంతో..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకే తన గ్రూపుని యాక్టివ్ చేశారు. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా జోగి వర్గం పావులు కదుపుతుంది. ఇదే […]

వైసీపీ రెబల్స్ మళ్ళీ గెలుస్తారా?

అధికార వైసీపీలో రెబల్స్ నాయకులు పెరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం, కొందరు నాయకులతో విభేదాల వల్ల ఇప్పటివరకు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సమస్యలపై ప్రశ్నిస్తే..సొంత పార్టీ వాళ్ళనే వైసీపీ సైడ్ చేస్తుంది. అలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..మొదటలోనే వైసీపీ నుంచి దూరం జరిగారు. ఆయన అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో జగన్ […]

గన్నవరంలో టీడీపీ అభ్యర్ధి ఎవరు?

మరొకసారి గన్నవరం రాజకీయాల్లో కీలక ట్విస్ట్ వచ్చింది. అనూహ్యంగా గన్నవరం టి‌డి‌పి ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు మరణించడంతో..కొత్త ఇంచార్జ్ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన అర్జునుడు కోమాలోకి వెళ్ళి..గురువారం మరణించారు. ఇక అర్జునుడు మరణంతో గన్నవరంలో మళ్ళీ టి‌డి‌పి అభ్యర్ధిని వెతుక్కునే పనిలో ఉంది. ఇక్కడ వరుసగా టి‌డి‌పి అభ్యర్ధులని మార్చాల్సిన పరిస్తితి వచ్చింది. 2009లో గన్నవరంలో టి‌డి‌పి నుంచి దాసరి బాలవర్ధనరావు గెలిచారు. కానీ 2014లో ఆయనకు సీటు ఇవ్వలేదు. గతంలో […]

వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

ప్రకాశం వైసీపీలో సెగలు..సొంతవాళ్లే ఓడిస్తామని!

వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే.  సాధారణంగా అధికార పార్టీల్లో కాస్త ఆధిపత్య పోరు ఉంటుంది. కానీ వైసీపీలో అది ఎక్కువగానే ఉంది. దాదాపు చాలా స్థానాల్లో ఆధిపత్య పోరు కనిపిస్తుంది. నేతల మధ్య రచ్చ నడుస్తోంది. మామూలుగానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..కానీ ఎమ్మెల్యేలని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించడం వైసీపీలోనే జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే తామే ఓడిస్తామని సొంత నేతలు మాట్లాడుతున్న […]

జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!

ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]