ఏపీలో అధికార వైసీపీ అంతర్గత పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే దిశగా పనిచేస్తూ..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో రచ్చ ఎక్కువ గా ఉంది. అక్కడ ఇప్పటికే మంత్రికి నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు..మంత్రికి […]
Category: Politics
నూజివీడుకు బాబు..తమ్ముళ్ళ మధ్య పోరు..సెట్ అవ్వరా!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే.ఈ నెల 12 నుంచి ఆయన మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 12న నూజివీడు, 13న గుడివాడ, 14న మచిలీపట్నంలో పర్యటిస్తారు. ఇక బాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, బహిరంగ సభ ఏర్పాట్లని టిడిపి నేతలు చూస్తున్నారు. ఇదే క్రమంలో 12న నూజివీడులో జరిగే సభ ఏర్పాట్లని టిడిపి నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నూజివీడు టిడిపి ఇంచర్ ముద్దరబోయిన […]
ఉరవకొండ బరిలో పయ్యావుల..1994 రిపీట్ చేస్తారా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిఓయోజకవర్గాలు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రస్తుతం ఉరవకొండలో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ..టిడిపి అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు. కొన్ని స్థానాల్లో సీట్లు తేల్చడం లేదు గాని..మిగిలిన స్థానాల్లో పోటీ చేసేది ఎవరో తేలుస్తున్నారు. ఇటీవల రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని, వారిని గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ని […]
వై నాట్ పులివెందుల..బాబు రివర్స్ కౌంటర్.. వర్కౌట్ అవుతుందా?
వచ్చే ఎన్నికల్లో గెలుపుని సొంతం చేసుకుని అధికారం దక్కించుకోవాలని అటు వైసీపీ, ఇటు టీడీపీ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ..మరొకసారి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టిడిపి ఈ సారైనా అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రెండు పార్టీలు ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నాయి. జగన్ ఏమో వై నాట్ 175 అని నినాదంతో ముందుకెళుతూ..దమ్ముంటే టిడిపి 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. దానికి చంద్రబాబు […]
పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!
వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టిడిపి-జనసేన-బిజేపి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బిజేపి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. ఇక రాజకీయ […]
గుంటూరులో వైసీపీ సీట్లు ఫిక్స్..వారికే డౌట్!
రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న రెండో రాష్ట్రం గుంటూరు..ఈ ఉమ్మడి జిల్లాలో 17 సీట్లు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీట్లు ఉన్న ఈ జిల్లాల్లో మళ్ళీ సత్తా చాటాలని వైసీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ గుంటూరులో అదిరిపోయే విజయాన్ని అందుకోవాలని వైసీపీ చూస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఇక టిడిపి 2 […]
అనంతలో రేసు గుర్రాలు..టీడీపీకి కలిసోచ్చేనా!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సారి ఎక్కువ స్థానాలని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఆ ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో టిడిపికి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం భారీగా సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో టిడిపి నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే లోకేష్ పాదయాత్ర సైతం […]
గుడివాడకు బాబు..భారీ సభ..టీడీపీకి కలిసొస్తుందా?
తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కసితో ఓడించాలని చూస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పవచ్చు. ఆయనపైనే ఎందుకు కసి మీద ఉన్నారనేది అందరికీ తెలిసిందే. టిడిపిలో రాజకీయంగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబుని కొడాలి నానా బూతులు తిడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి తిట్లు తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టడం మాత్రమే కాదు..ఫ్యామిలీ పరంగా కూడా తిడుతున్నారు. దీంతో కొడాలికి ఎలాగైనా ఈ సారి గుడివాడలో […]
కేతిరెడ్డికి రివర్స్..లోకేష్ వదలలేదు..!
ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇటీవల లోకేష్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఆ క్రమంలో లోకేష్..అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి..అక్రమంగా మట్టి, ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని, ఇసుకతో వెళుతున్న లారీలతో సెల్ఫీ దిగారు. అలాగే ధర్మవరం చెరువు మధ్యలో ఉన్న భూములని ఆక్రమించుకుని అక్కడ గెస్ట్ హౌస్ కట్టారని, ఆ గెస్ట్ హౌస్ దగ్గరలో సెల్ఫీ తీసుకున్నారు. ఇలా లోకేష్ చేసిన ఆరోపణలు పెద్ద […]