కేటీఆర్ వర్సెస్ రేవంత్..ప్రజలు ఎటువైపు.!

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తూనే ఉంది. కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత  అని చెప్పి కనీసం 12 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటుంది. ఈ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్లుకు వెళ్ళి..24 గంటలు రావడం లేదని రుజువు చేశారు. ఇదే క్రమంలో అమెరికాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి..3 ఎకరాలకు 3 గంటల కరెంట్ చాలు అని, మొత్తం మీద 8 గంటలు […]

జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!

వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టి‌డి‌పితో పొత్తు […]

సిక్కోలు ఫ్యాన్‌ పోరు..సైకిల్‌కి ప్లస్ చేస్తారా?

ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టి‌డి‌పి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టి‌డి‌పికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]

చెల్లుబోయినకు సెగలు..ఎంపీ వారసుడుతో చిక్కులు.!

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలోనే నడుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొంది. సీట్ల కోసం నేతల సిగపాట్లు పడుతున్నారు. ఇదే క్రమంలో రామచంద్రాపురం సీటులో రచ్చ నడుస్తుంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సెగలు తగులుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో తన వారసుడు కోసం పిల్లి రామచంద్రాపురం సీటు ట్రై చేస్తున్నారు. ఇక తన వారసుడుతో అక్కడే పార్టీ […]

గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టి‌డి‌పి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే […]

ప్రకాశంలో లోకేష్..కందుకూరులో టీడీపీ నేతల పోటీ..సీటు ఎవరికి?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది. 15వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి మొదలుపెట్టి..ప్రకాశంలోని కందుకూరులోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇక కందుకూరులో లోకేష్‌కు టి‌డి‌పి నేతలు, శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఇక కందుకూరులో లోకేష్ ఎంట్రీ ఇవ్వగానే..అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు లోకేష్ తో మాట్లాడటానికి పోటీ పడ్డారు. మొదట టి‌డి‌పి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు లోకేష్ వెంట నడిచారు. ఆ వెంటనే లోక్ […]

వాలంటీర్లపై లోకేష్ సంచలనం..టీడీపీ అధికారంలోకి వస్తే..!

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్ల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల డేటా టేసుకుని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని, రాష్ట్రంలో వందల మంది మహిళలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్ల అని, అలాగే ప్రతి కుటుంబం డేటా టేసుకుని ఐప్యాక్‌కు ఇస్తున్నారని, ఈ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ ఆఫీసులో ఉందని ఆరోపిస్తున్నారు. ఇక అటు వైసీపీ నేతలు, వాలంటీర్లు సైతం పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇదే […]

తిరుపతికి పవన్..సీఐ అంజుపై చర్యలు?

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ఎక్కువ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె అధికార వైసీపీకి అండగా ఉంటూ..ప్రతిపక్షాలు ఏమైనా నిరసనలు తెలియజేస్తే వారిని అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య నిరసన తెలియజేస్తున్న టి‌డి‌పి కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే  హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఇక తాజాగా […]

తణుకుపై జనసేన పట్టు..టీడీపీ వదులుకునే ఛాన్స్ లేదు.!

తణుకు నియోజకవర్గం టి‌డి‌పికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1983 టూ 1999 వరకు వరుసగా అయిదుసార్లు గెలిచింది. 2004, 2009లో ఓడిపోగా, 2014లో మళ్ళీ గెలిచింది. 2019 లో మళ్ళీ ఓడిపోయింది. 2019లో చాలా స్వల్ప మెజారిటీ తేడాతో టి‌డి‌పి ఓడింది. వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేయగా, టి‌డి‌పి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి గెలిచారు. […]