నిన్న బాబు ద‌గ్గ‌ర హీరో… నేడు జీరో

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ ముందు నిన్న‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఓ మంత్రి నేడు జీరో అయిపోయాడా ? ఆయ‌నకు అప్ప‌గించిన కీల‌క బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణలో ఫెయిల్ అవ్వ‌డంతో పాటు స‌ద‌రు మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు ఆయ‌న్ను బాబు, లోకేష్ ద‌గ్గర జీరో చేశాయా ? అంటే ఏపీ పాలిటిక్స్ ఇన్న‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తోన్న విశ్వ‌సనీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు, లోకేష్‌కు డిప్యూటీ […]

మ‌రోసారి హీటెక్క‌నున్న నంద్యాల పాలిటిక్స్‌.. శిల్పాకు మ‌రో షాక్..?

అబ్బా నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఎలాంటి హీట్‌ను పుట్టించిందో చూశాం. ఈ హీట్ ఏకంగా నెల రోజుల పాటు అధికార టీడీపీ విప‌క్ష వైసీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేల్చింది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ నాయ‌కుల మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు అదిరిపోయాయాయి. ఈ ఎపిసోడ్ మొత్తం ట్విస్టుల‌తో అదిరిపోయింది. టీడీపీలో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వ‌చ్చి క్యాండెట్ అవ్వ‌డం, ఆ త‌ర్వాత టీడీపీలోనే ఉన్న ఆయ‌న సోద‌రుడు చ‌క్ర‌పాణిరెడ్డి కూడా వైసీపీలోకి […]

కేంద్రంలో కొత్త మంత్రుల హిస్ట‌రీ ఇదే..

కేంద్రంలో కొలువుదీరిన మూడేళ్ల‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి కేబినెట్‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే, ఇప్పుడు కొలువుదీర‌బోతున్న మంత్రుల‌కు అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. మొత్తంగా 9 మంది కొత్త ముఖాల‌కు మోడీ త‌న టీంలో చోటు క‌ల్పించారు. ఈ తొమ్మిది మందికీ అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. మ‌రి అవేంటో చూద్దాం.. అనంత్‌కుమార్‌ హెగ్డే కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా […]

జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర […]

ఆ మీడియా రైజింగ్ వెన‌క లోకేష్ హ్యాండ్‌..!

ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ పెట్టుబ‌డుల వ‌ర‌ద పారించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్న‌ట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోంద‌ని స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అంత‌గా స‌ర్క్యులేష‌న్‌, అంత‌గా పాఠ‌కులు లేని ప‌త్రిక ఇప్పుడు ఏపీలో పాఠ‌కుల వేట‌లో ప‌డ‌డంతో పాటు అత్యాధునిక హంగుల‌తో దూసుకుపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక […]

ఆ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్‌కు అగ్నిప‌రీక్షే

ఇప్పుడు తెలంగాణ‌లో ఈ కామెంట్లే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తే.. అధికార పార్టీ ఇరుకున ప‌డ‌డం ఖాయం అనే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటో? ఉప ఎన్నిక ఎందుకు వ‌స్తుందో చూద్దాం… కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత‌, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తూ.. ఆయ‌న వెంట‌నే రాజీనామా […]

వైసీపీకి మంచి జోష్..ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు!

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు కూడా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని టీడీపీ మంత్రులు కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహ‌సం ఎవ‌రైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజ‌కీయాల్లో అవ‌కాశం కోసం కాచుకుని కూర్చొనే […]

బాల‌య్య చ‌ర్చ‌లు…ఆ పార్టీ ఏపీ టీడీపీలో విలీనం..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్ల‌ను, టీడీపీ అభిమానుల‌ను జ‌గ‌న్ రెచ్చ‌గొట్టి మ‌రీ నంద్యాల ఉప ఎన్నిక‌తో ఫామ్‌లోకి తీసుకువ‌చ్చాడు. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు టీడీపీ సైనికులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో ఓ విధ‌మైన నిస్తేజం నెల‌కొంది. ఎప్పుడైతే జ‌గ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సంప్ర‌దాయానికి విరుద్ధంగా త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌డంతో పాటు టీడీపీ నుంచి వ‌చ్చిన శిల్పా మోహ‌న్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డం, […]

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వైఎస్ఆర్‌

తెలుగు ప్ర‌జ‌ల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఒక‌రు. 2009లో హెలీకాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో ఆక‌స్మికంగా వైఎస్ చ‌నిపోయారు. వైఎస్ మ‌ర‌ణించి అప్పుడే ఎనిమిదేళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయినా ఆయ‌న చేసిన సేవ‌లు, ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాలు, ఆయ‌న ప‌రిపాల‌న‌ను మాత్రం తెలుగు ప్ర‌జ‌లు అంత తొంద‌ర‌గా మ‌ర్చిపోలేరు. ఆయ‌న పాల‌న అంత‌లా చెర‌గ‌ని ముద్ర‌వేసింది తెలుగు ప్ర‌జ‌ల‌పై. రాజ‌కీయాల్లో వ్య‌క్తుల‌పై ప్ర‌త్యర్థులు ఆరోప‌ణలు […]