రాజకియాలోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..? జగన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

మరికొద్ది వారాల్లోనే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఏపీలో ఫుల్ హీట్ ఎక్కించే పాలిటిక్స్ స్ట్రాటజీలు వేయడం మనం చూస్తున్నాం . ఇప్పటికే తెలుగుదేశం జనసేన మేర్జ్ అవ్వడం.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేయడం వైసిపి గవర్నమెంట్ కు చెక్ పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే జగన్ కూడా తనదైన స్టైల్ లో స్ట్రాటజీలను మార్చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో అయితే […]

చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థిగా కె. విజ‌య‌రాజు ఫిక్స్‌… నెర‌వేరిన 15 ఏళ్ల క‌ల‌..!

ఏపీలో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పలు నియోజకవర్గాలలో సిట్టింగ్‌ల‌ను మార్చేయటం.. లేదా స్థాన చలనం చేయటం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చక చక జరుగుతుంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజాకు జగన్ షాక్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికలలో నీకు సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ఎలీజాకు జగన్‌తో పాటు ఉభయగోదావరి జిల్లాల […]

ఆ విష‌యంలో పొంగులేటికి-కందాళ‌కు అదే తేడా..!

రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య కొన్నిసారూప్య‌త‌లు ఉంటాయి. అదే స‌మ‌యంలో తేడాలు కూడా ఉంటాయి. అయి తే..ఈ సారూప్య‌త‌లు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ఉంటే అంద‌రూ మెచ్చుకుంటారు. కానీ, ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ పాలేరు అభ్య‌ర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డికి.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ అభ్య‌ర్థి, బీఆర్ ఎస్ నేత కందాళ ఉపేంద‌ర్‌రెడ్డికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న నాయ‌కుడు ఎవ‌రు? అంటే.. వెంట‌నే చెప్పేమాట‌.. కందాళ గురించే. నిజానికి ఖ‌మ్మం […]

పాలేరులో జ‌గ‌న్ మ‌నిషి పొంగులేటికి టీడీపీ వాళ్లు ఓటేస్తారా..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నా ఆ పార్టీ క్యాడర్.. ఆ పార్టీ వీరాభిమానుల ఓటింగ్ ఎటువైపు ? మళ్లుతుంది అన్నది ప్రధానంగా చర్చకు వస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న అభిమానులు కచ్చితంగా ఇక్కడ గెలుపు ఓటములను నిర్దేశించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రతో సరిహద్దులు ఉన్న అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు […]

యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ […]

ఐటీ దాడులంటూ.. పొంగులేటి `పొలిటిక‌ల్ డ్రామాలు`

ఖ‌మ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కొత్త నాట‌కాల‌కు, రాజ‌కీయ డ్రామాల‌కు తెర‌దీశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌న ఇళ్లు, కార్యాల‌యాల‌పై గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ఐటీ దాడుల‌ను ఆయ‌న రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌జ‌ల్లో సింప‌తీని గెయిన్ చేసుకుని ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని..ఈ క్ర‌మంలోనే ఐటీ దాడుల‌ను కూడా వినియోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే […]

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు… కారణం…!

ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు ఆగడం లేదు…. రోజుకో అక్రమం బహిర్గతమవుతోంది. బ్రతికున్న వారిని మరణించినట్టు చూపించడం, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించకపోవడం… ఇలా ఒకటి కాదు… కావాల్సినన్ని చిత్ర విచిత్రాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడంతో పాటు… జీరో డోర్ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు కూడా ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా చెట్లకు కూడా ఓటర్ల జాబితాలో చోటు దక్కింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు […]

తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

పార్టీ వేవ్ ఉన్నా గెల‌వ‌ని స‌త్తా ‘ తుమ్మ‌ల‌ ‘ కే సొంతం…!

తుమ్మల నాగేశ్వరరావు కాకలు తీరిన రాజకీయ యోధుడు.. ఖమ్మం జిల్లాలో నాలుగు దశాబ్దాల పాటు శాసిస్తున్న రాజకీయ నేత అని గొప్పలు చెబుతూ ఉంటారు. 2014 ఎన్నికలలో ఖమ్మంలో రాజకీయంగా ఓనమాలు దిద్దని పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోతే సీఎం కేసీఆర్ తన పాత మిత్రుడు అని పిలిచి మంత్రిని చేసి క్యాబినెట్లో తన ప‌క్క‌న‌ కూర్చో పెట్టుకున్నారు. అలాగే ఎమ్మెల్సీని చేశారు. అనూహ్యంగా పాలేరులో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల […]