ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడుతుంది..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టిడిపి చూస్తుంది. దీంతో గెలుపు కాస్త ఈజీ కావడంతో గుంటూరులో పలు సీట్లకు డిమాండ్ పెరిగింది....
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..చాలా నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టాలని చెప్పి కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్..పొత్తులపై ఎప్పటికప్పుడు కొత్తగా స్టేట్మెంట్స్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒకోసారి ఒకోలా పొత్తుల గురించి మాట్లాడుతున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే పొత్తులపై ఇప్పటికే పలురకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదట నుంచి...
నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి...
జనసేనలోకి మాజీ మంత్రి, బిజేపి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైందని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆయన బిజేపిని వీడి జనసేనలో చేరతారని గత కొద్ది రోజులుగా ప్రచారం...
మొత్తానికి చీరాల సీటు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది..మొన్నటివరకు ఈ సీటు కోసం ఇటు కరణం బలరాం, అటు ఆమంచి కృష్ణ మోహన్ల మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే...
కుల సమీకరణాలని తమకు అనుకూలంగా మార్చుకుని..రాజకీయం చేయడంలో అధికార వైసీపీ టాప్ లో ఉంటుందనే చెప్పాలి. సమయానికి తగినట్లుగా కుల సమీకరణాలతో వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్రతి కులానికి...
వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉందని చెప్పవచ్చు..సిట్టింగుల అందరికీ జగన్ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని...
ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే...
బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్..ఏపీపై కూడా ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇక్కడ...
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి గట్టి షాకులు తగిలేలా ఉన్నాయి. జిల్లాలో కొందరు సీనియర్లు టీడీపీలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీ...
నాగబాబు-రోజా..జబర్దస్త్ ప్రోగ్రాంలో అనేక ఏళ్ళు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అలా కలిసి పనిచేసిన వీరు ఇప్పుడు రాజకీయంగా శత్రువులుగా మారిపోయారు. ఇటీవల రోజా..చిరంజీవి, పవన్, నాగబాబు ఓటములపై సెటైర్లు వేసిన విషయం...
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి దాదాపు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎలాగో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు...
నారా లోకేష్ పాదయాత్ర పర్మిషన్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది...ఇప్పటికే జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే..దీనికి సంబంధించిన ఏర్పాట్లని సైతం పూర్తి చేసే పనిలో టీడీపీ...
రాయలసీమలో అధికార వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..సీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49...