బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగిన కాపు ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా? ఆధిపత్య పోరుకు కాపు ఉద్యమం పరాకాష్టగా మారుతోందా? ముద్రగడ నాయకత్వంపై తిరుగుబాటు వస్తోందా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కాపులను వేర్వేరు పేర్లతో పిలుస్తుండడం తెలిసిందే. ఇలాంటిదే బలిజ కూడా! ఇది కూడా కాపు వర్గమే. అయితే, కోస్తాలో కన్నావీరి సంఖ్య సీమ జిల్లాల్లో అత్యధికం. అయితే, ప్రభుత్వంపై పోరు చేయడంలో మాత్రం కాపులతోనే కలిసి […]
Category: Latest News
టీడీపీ నేతల ఫైటింగ్కు కారణం
ఏపీ అధికార పార్టీ నేతల్లో అవినీతి ఏ రేంజ్కి చేరుకుందో చెప్పడానికి గుంటూరు ఘటన ఉదాహరణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ల మధ్య వివాదం మీడియా సాక్షిగా రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి కథనంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఒప్పందంలో భాగంగా పృథ్వీలతకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అయితే, అలా అప్పగించబోనని జానీ మూన్ భీష్మించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో పృథ్వీలత తరఫున […]
కేసీఆర్ నుంచి మరో పేపర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనా పరంగాను, పార్టీ పరంగాను దూసుకుపోతున్నారు. కేసీఆర్ స్పీడ్కు ఎప్పుడు బ్రేకులు పడతాయో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. తెలంగాణ కేసీఆర్ హవా ఆ రేంజ్లో ఉంది మరి. ఇక మీడియా పరంగాను కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ విషయం కేసీఆర్కు కూడా తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత […]
థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న తమిళ పాలిటిక్స్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్రంగా పాలిటిక్స్ రసవత్తరంగా నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ సీఎం సీటును దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో చక్రం తిప్పిన వార్తలు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం మూకుమ్మడిగా పోయెస్ గార్డెన్కు వెళ్లి.. చిన్నమ్మకు సాష్టాంగనమస్కారం చేసి.. పార్టీ పగ్గాలు చేపట్టాలని సైతం విన్నవించినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో రాష్ట్రంలో వర్ద పెను తుఫాను.. అనంతరం సీఎం పన్నీర్ సెల్వం.. […]
జంపింగ్ జపాంగ్లకు ఫ్యూచర్ బెంగ
అవును! కాంగ్రెస్ నుంచి జంప్ చేసి విచ్చలవిడిగా బీజేపీలో చేరిపోయిన సీనియర్ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయడంతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. దీంతో ఆపార్టీలో ఉంటే తమ భవిష్యత్ కూడా నాశనం అయిపోతుందని భావించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన నేతలు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి.. మోడీ నేతృత్వంలోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా తమ రాజకీయ భవిష్యత్తు భారీ ఎత్తుకు […]
ఏపీ ఎమ్మెల్యే వర్సెస్ తెలంగాణ ఎమ్మెల్యే
జేసీ బ్రదర్స్.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్! వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తులు! ఏ పార్టీలో ఉన్నా, ఎంతటివారైనా డోంట్ కేర్!! జగన్ రెడ్డి కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తే.. ఇప్పుడు తాడిపత్త్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్పై మొదలైన ఈ రగడ.. సవాళ్లు ప్రతిసవాళ్ల వరకూ వెళ్లింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని […]
బ్రాహ్మణి సర్వే…జగన్ సీఎం ఖాయమేనా…!
ఐదేళ్లలో రెండున్నరేళ్లు గడిచిపోయాయి! ఇక మిగిలింది సగం సమయమే! 2019 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి! మరి ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఎలా పనిచేసింది? హామీలు నెరవేర్చిందా? ప్రతిపక్షం ఎంతవరకూ తమ పాత్రను నెరవేర్చింది? అనే అంశాలపై సర్వేలు జోరందుకున్నాయి. ఈ మధ్య చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ఒక థర్డ్ పార్టీతో చేయించిన సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ వస్తే టీడీపీ కేవలం 57 సీట్లకు పరిమితం అవుతుందని తేలిందనే వార్తలు […]
జగన్ను ఎలెర్ట్ చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు.. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు.. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్న వేళ.. ప్రతిపక్ష వైసీపీని అధికార పక్షం అలెర్ట్ చేసిందా? ఆపరేషన్ ఆకర్ష్ వలలో తమ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళికలు రచించేందుకు జగన్ అండ్ కోని టీడీపీ అప్రమత్తం చేసిందా? దీనిని ముందే పసిగట్టిన అధినేత జగన్.. ప్రజాసమస్యలపై ఆందోళనకు దిగారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ రెండో దశకు టీడీపీ తెరతీసింది. […]
బాబు ఇలాకాలో టీడీపీకి దెబ్బేస్తోందెవరు..!
ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎవరికి వారే ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారనే టాక్ వినబడుతోంది. కొందరు సీనియర్లు.. మరికొందరు జూనియర్లు సైతం ఆధిపత్యానికి పాకులాడుటుండడంతో వర్గ పోరు పెరిగిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కౌన్సిల్ మీటింగ్లో పరస్పరం దాడులు చేసుకొంటు న్నారు. నియోజకవర్గ పరిధిలో టీటీడీ నాయకులు రెండు […]