తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల్లో నేతలు తీవ్ర అసంతృప్తికి గురవడం.. అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేయడం సర్వసాధారణమే!! ఒక్కోసారి ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్రజల దృష్టిలో చులకనగా మిగిలిపోతారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నామని ఒకపక్క టీడీపీ పెద్దలంతా నొక్కిచెబుతుంటే.. కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం సద్దుమణిగినా.. మరి […]
Category: Latest News
2019 బెజవాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్కలాటేనా..!
ఏపీలో రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ కృష్ణా జిల్లా. ఇక బెజవాడ రాజకీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తికరంగా ఉంటుంది. కీలకమైన విజయవాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల తరపున ఎంపీ సీటు దక్కించుకునేందుకు అక్కడ నాయకులు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఏపీలో విజయవాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్కడ నుంచి ఎంతోమంది మహామహులు, పారిశ్రామికవేత్తలు లోక్సభకు ఎంపికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి ఆ తర్వాత […]
కొడుక్కి రూల్స్ పెట్టిన చంద్రబాబు
ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో.. అందులో తప్పుడు లేకుండా మాట్లాడటం కూడా అంతే ముఖ్యం! మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ లాంటి వారికి మరింత కీలకం!! అందుకు కొడుకు వేస్తున్న తప్పటడుగులను సరిదిద్దేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారట. క్రమశిక్షణ విషయంలో స్టిక్ట్గా ఉండే చంద్రబాబు.. అంతకంటే స్ట్రిక్ట్ గా కొడుకు దగ్గర వ్యవహరించా రట. ముఖ్యంగా తెలుగు విషయంలో తడబడుతున్న కొడుక్కి […]
టీడీపీ నుంచి ఆ ఎంపీ సస్పెన్షన్..!
పార్టీ, సీఎం చంద్రబాబుపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన పోరు కొనసాగిస్తున్నారు. ఈవిషయాన్ని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. బుజ్జగింపులకు లొంగకపోవడంతో.. ఆయనపై వేటు తప్పదని అంతా స్పష్టంచేస్తున్నారు. వేటువేస్తే ఆయన తదుపరి అడుగు ఏంటి? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. `బతికి ఉన్నంతకాలం చిత్తూరు ఎంపీని నేనే` అని ఆయన ధీమాగా చెబుతున్నారు. సస్పెండ్ అయితే.. ఇక వైసీపీలో ఆయన చేరే అవకాశాలున్నాయనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో […]
కేంద్రమంత్రి డీల్తో పితానికి మంత్రి పదవి
ఏపీ క్యాబినెట్లో కచ్చితంగా మంత్రి పదవి తప్పకుండా అవకాశం దక్కతుందని భావించిన వారంతా సైడ్ అయిపోయారు. మరికొంతమంది అనూహ్యంగా తెరపైకి వచ్చారు. వీరిలో పితాని సత్యనారాయణ ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయనకు మంత్రి పదవి దక్కడం వెనుక కేంద్రమంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇందుకు భారీ ప్యాకేజీ కూడా ఆయన అందుకున్నారని అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారన్న వార్త చర్చనీయాంశమైంది. అంతేగాక […]
చంద్రబాబు కంగారు వెనక అసలు రీజన్ ఇదేనా..!
2019 ఎన్నికల్లో విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఆయన ఎన్నికల మూడ్లోకి వెళిపోయారని తెలుస్తోంది. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు 2019 ఎన్నికలకు సన్నాహకాలనే చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీకి అనవసరమని భావించినవారిపై వేటు వేయడం.. పార్టీకి అవసరమైన వాళ్లు విపక్షం నుంచి వచ్చినా వారిని అందలమెక్కించడం వంటి పక్కా వ్యూహంతో బాబు వ్యూహాలు రచిస్తున్నారి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని గట్టిగా చెప్పే చంద్రబాబు.. […]
ఏపీ కేబినెట్లో ఆ సీనియర్ మంత్రి డమ్మీ అయ్యారా..!
30 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం.. ఎన్నో కీలకమైన శాఖలను సమర్థంగా నిర్వహించిన సీనియారిటీ.. ఉంటేనేం శాఖ కేటాయింపుల్లో వేటినీ పరిగణనలోని తీసుకోలేదు! కీలకమైన శాఖ కేటాయించినా.. అందులో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి! ఆశాఖకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం మినహా ఇంక ఏమీ చేయలేని దుస్థితి కళా వెంకటరావుకు వచ్చిందని ఆయన వర్గీయులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబుకు ఏదో అక్కసు మనసులో పెట్టుకుని తమ నాయకుడికి ఇలాంటి అప్రాధాన్య శాఖ కేటాయించారని […]
టీడీపీలో అసమ్మతి, అసంతృప్తికి కారణమిదేనా..!
అసమ్మతి, అసంతృప్తికి ఆమడ దూరంలో ఉంటే టీడీపీ నాయకులు.. ఈ మధ్య తమ ఆవేదన, ఆక్రందనను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని.. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని అధినేత చంద్రబాబు పదేపదే స్పష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు సద్దుమణగడం లేదు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. పైగా ఇంకా ఇంకా రగులుతూనే ఉన్నాయి. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ […]
`పశ్చిమ`లో మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్మన్
టీడీపీ, బీజేపీ మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదనే విషయం బయటపడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవి మరింత ముదిరిపోయాయి. మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విషయంలో వివాదం చెలరేగింది. వారసత్వ సంపదగా తీర్చుదిద్దతామని ఒకరు.. పాఠశాల చుట్టూ వాణిజ్య సముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామని మరొకరు ఇలా.. మంకు […]