ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో […]
Category: Latest News
ప్రముఖ యాంకర్ సినిమాపై నెగటివ్ ప్రచారం..!
బుల్లి తెర యాంకర్ గా అలరిస్తున్న అందాల భామ అనసూయ ఇటు అంది వచ్చిన సినిమా అవకాశాలు కూడా చేస్తూ నటిగా మంచి గుర్తింపు పొందుతుంది. వైవిధ్యమయిన సినిమాలు చేస్తూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది అనసూయ. తాజాగా ఈమధ్యనే కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాలో నటించింది అనసూయ. ఈ చిత్రంలో అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 30న థియేటర్ లో రిలీజ్ కావలసిన […]
ఈటల స్థానంలో వరంగల్ నేతకు మంత్రి పదవి..!
భూకబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ వద్ద నుంచి వైద్య ఆరోగ్యశాఖలను తప్పించారు. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. రాజేందర్ను కేవలం శాఖలు లేని మంత్రిగానే కొనసాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బహిష్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ అడుగుల గురించి త్వరలోనే ప్రకటిస్తానని తెలిపిన ఈటల షామిర్పేటలోని తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అక్కడే తన అనుచరులతో సమాలోచనలు […]
అక్కడ జోరు.. మరోచోట కనుమరుగు
కేరళలో సాంప్రదాయానికి విరుద్ధంగా వరుసగా రెండోసారి అధికారంలోకి రానుంది పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్. మొత్తం 140 స్థానాలకు గాను 90 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నది. ఎర్రజెండా రెపరెపలాడుతున్నది. కానీ పశ్చిమ బెంగాల్ లో వామపక్షాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్కడ పూర్తిగా కనుమరగయ్యే అవకాశం ఏర్పడింది. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా అందులో 292స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో […]
ఓటమి దిశగా మరో ముఖ్యమంత్రి..!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్నదో అనే అంశంపై స్పష్టత వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్పై కన్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కాషాయ పార్టీ […]
ఆ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సింగర్..!
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ తన అందమైన పాటలతో ఎంతో మంది ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈమెకు ముక్కుసూటి అమ్మాయిగా పేరు కూడా ఉన్న సంగతి అందరికి విదితమే. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ సమాజంలో జరిగే వాటిపై, అలాగే మహిళల భద్రత విషయంలో ఎన్నో సూచనలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో సోషల్ మీడియాలో […]
అక్కడ బీజేపీకి డిపాజిట్లు గల్లంతు..!
బీజేపీ అస్సాంలో విజయం దిశగా పరుగులు తీస్తున్నది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్యతను చాటుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాలకు ఎగబాకింది. అక్కడి అధికార టీఎంసీ పార్టీకి సవాల్గా నిలిచింది. ఇంతగా యావత్ భారతదేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చతికిలపడిపోయింది. డిపాజిట్లను కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారి పోయింది. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడుస్థానంలో కొనసాగుతుండగా అక్కడ కేవలం 15వేల ఓట్లను మాత్రమే సాధించగలిగింది. […]
మే 5 నుంచి లాక్డౌన్..ప్రకటించిన ప్రభుత్వం!
కరోనా వైరస్.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మళ్లీ ఈ మహమ్మారి పేరే వినిపిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రజలను, ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెందరో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా వైగంలో జోరు తగ్గడం లేదు. దీంతో చేసేదేమి లేక పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం కూడా […]
అభిమానులకు మహేశ్ డబుల్ దమాఖా..!
ప్రిన్స్ మహేశ్బాబు అభిమానులకు పండగలాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్స్టార్ను వెండితెర మీద చూడ లేకపోయిన ప్రేక్షకులకు ఆ గ్యాప్ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్ను వచ్చింది. అభిమానులకు ఆ లోటును భర్తీ చేసేందుకు మహేశ్ దృష్టి సారించారు. […]









