3 సంవత్సరాలలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు..సాయిపల్లవి. ఈమె ఒక్కో సినిమాకు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించినట్లు టాలీవుడ్ టాక్. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుంది. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో […]

వైరల్ అవుతున్న సమంత ఇల్లు వీడియో..!

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మంచి మంచి సినిమాలు చేస్తూ వస్తోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సమంత ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్ తో, తన డాగ్ తో గడుపుతుంది. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. ఆమె తన ఇల్లును చాలా సార్లు […]

అక్కడ సినిమా షూటింగ్‌లపై నిషేధం..?

భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ మరణాలు వేలల్లో నమోదవుతున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కరోనా తీవ్రతను బట్టి పలు రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలను విధించాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు రకరకాల కార్యకలాపాలపై రకరకాల […]

సినీ గేయ రచయిత అదృష్టదీపక్ మృతి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజాగా తెలుగు సినీ గేయ రచయిత, కవి అదృష్ట దీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన “ఆశయాల పందిరిలో అనురాగం […]

బాల‌య్య‌-గోపీచంద్ మూవీపై బిగ్ అప్డేట్‌?!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ ఇప్ప‌టికే క‌న్ఫామ్ కూడా చేసేశాడు. నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌ర‌గ‌నున్నాయ‌ట‌. ఆ […]

వైరల్: అనుపమా గులాబీ మాస్క్‌ చూసారా..?

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే భౌతిక దూరం పాటించ‌డం, ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, టీకాలు వేసుకోవ‌డం మాత్ర‌మే మార్గ‌ం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్‌ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్‌95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో […]

న‌య‌న్ ప్లేస్‌లో అనుష్క‌..అంతా చిరు ప్లానేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయ‌నున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫ‌ర్‌లో హీరోయిన్ ఉండ‌దు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!

కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన […]

నేను తాగింది మందు కాదు.. నీళ్లు : ప్రముఖ హీరోయిన్‌

ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ముద్దు పేరు పప్పు అని చెప్పింది. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉంటున్నట్లు వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో తనను మద్యం తాగినట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. తాను ఎక్కువగా పార్టీలకు […]