పోటీకి స‌సేమిరా అంటున్న వైసీపీ నేత‌లు

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. ఆ సీటు త‌మ వ‌ర్గం వారికి కావాలంటే..  త‌మ వారికి కావాల‌ని మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, శిల్పా మోహ‌న్ రెడ్డి వ‌ర్గం తీవ్రంగా ప‌ట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వ‌ర్గానికి కేటాయించాల‌నే అంశంపై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే నిర్వ‌హిస్తున్నార‌నే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో ప‌రిస్థితి ఇంకోలా ఉంది. అభ్య‌ర్థులు ఉన్నా.. పోటీ […]

సూప‌ర్ స్టార్‌తో జ‌క్క‌న్న త‌దుప‌రి సినిమా!

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ఒకే ఒక్క ప్ర‌శ్నతో యావ‌త్తు దేశాన్ని త‌న సినిమా కోసం వెయిట్ చేసేలా చేయించాడు ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజ‌మౌళి! సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదుచేసి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది బాహుబలి-2! ఈ సినిమా ద్వారా రాజ‌మౌళి గురించి ప్ర‌పంచం మొత్తం మారుమోగుతోంది. ఇప్పుడు క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న కంటే.. మ‌రో ప్ర‌శ్న అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగిస్తోంది. అదే.. రాజ‌మౌళి ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీస్తాడు? స‌్టార్ […]

ఆప్ ఇంటిపోరులో స‌మిధ‌లెవ‌రు?

ఇంత‌లోనే ఎంత వ్య‌త్యాసం! ఢిల్లీ రాజ‌కీయాల‌ను `చీపురు`తో తుడిచేయాల‌ని ఉన్న‌త ఉద్యోగాన్ని వ‌దిలి వ‌చ్చిన `సామాన్యుడి`ని ప్ర‌జ‌లు అంద‌ల‌మెక్కించారు. రాజ‌కీయాల్లో మార్పు త‌థ్య‌మ‌ని భావించి అనూహ్య విజ‌యాన్ని అందించారు. ఏళ్లు గ‌డుస్తున్న కొద్దీ.. ఆ సామాన్యుడిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. లంచం తీసుకున్నాడంటూ.. ఏకంగా ఏసీబీకి కూడా ఫిర్యాదుచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా సామాన్యుడి సైన్యంలోని కొంత‌మంది తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఆ సామాన్యుడు, ఆమ్ ఆద్మీ అధినేత‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స‌త‌మ‌త‌మవుతున్నారు. ఆమ్ ఆద్మీలో […]

బాబుపై రాయ‌పాటి వ్యాఖ్య‌ల వెనుక రీజ‌న్ ఇదే

విశాఖ రైల్వే జోన్ అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఎంపీలంతా ఒక స‌మావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే దీని నుంచి అర్ధంత‌రంగా బ‌య‌టికొచ్చిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావ‌డం లేదని ఘాటుగానే ప్ర‌శ్నించారు. అయితే చంద్ర‌బాబుపై ఇంత‌లా ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం వెనుక కారణం కూడా లేక‌పోలేద‌ట‌. […]

టీడీపీకి షాక్‌:  బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మ‌ధ్య క‌ల‌హాలు.. కొత్త పొత్తులు, వ్యూహాల‌తో రాజ‌కీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు చూచాయ‌గా ఒప్పుకున్న‌ట్లు ఆస‌క్తిక‌ర క‌థ‌నం చ‌క్కెర్లు కొడుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ప్ర‌తిప‌క్ష వైసీపీతో బీజేపీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంద‌నే […]

లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ […]

మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]

ఆ సన్నివేశం దగ్గర నేను కన్నీరు ఆపుకోలేక పోయా

రజినికాంత్ నరసింహ సినిమాలో రజిని కి దీటుగా విలన్ పాత్రలో ‘నీలాంబరి’గా తెలుగు, తమిళ ప్రేక్షకుల మదిలో స్థానాన్ని రమ్యకృష్ణ సంపాదించిఒచుకుంది. ఇప్పుడు బాహుబలి పేరు చెప్తే దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించి తనదైన ముద్ర వేసింది. వెయ్య కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలో  రమ్యకృష్ణ కు ఓ సీన్‌ ఏడుపు […]

వైసీపీకి మరో ఎదురు దెబ్బ

ఏపీలో అధికార టీడీపీని ఢీకొట్ట‌డంలో దారుణంగా ఫెయిల్ అవుతోన్న విప‌క్ష వైసీపీకి మ‌రో షాక్ తగిలింది.  ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఏకంగా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉన్న మ‌రో కీల‌క జిల్లాలో ఓ కీల‌క నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ […]