డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]

సీబీఐ గడప తొక్కిన రేవంత్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రేవంత్ రెడ్డి కాస్త దూకుడు పెంచాడు. టీఆర్ఎస్, కేసీఆర్ పై రోజురోజుకూ విమర్శలు చేస్తూ పొలిటికల్ సర్కిల్ లో హీట్ పెంచుతున్నారు. కోకాపేట భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఇదో పెద్ద కుంభకోణమని బహిరంగంగనే అనేక విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి. ప్రతి సభలోనూ, మీడియా సమావేశాల్లోనూ కోకాపేట వ్యవహారాన్నే ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా లాభపడేందుకే ఈ వేలం వ్యవహారాన్ని […]

సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్..!

ఈనెల 17న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకోనుంది. ఆ రోజు జాతీయ మీడియా సైతం రాష్ట్రం వైపు చూడనుంది. అసలు ఆ రోజు ఏం జరుగబోతోందంటే.. దేశంలో ప్రధాన జాతీయ పార్టీ నాయకులైన ఇద్దరు అగ్ర నేతలు 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి పార్టీలో జోష్ నింపనున్నారు. బీజేపీలో నెంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ […]

ఢిల్లీలో సారు ఏం చేస్తున్నారో..?

ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజులైంది.. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని వదలి.. ఈనెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు 1వ తేదీన కేసీఆర్ వెళ్లారు. ఆ వేడుక ముగిసిన అనంతరం ప్రధాని మోదీ అపాయింట్ కోసమని ఆగారు. మోదీని కలిశారు.. ఆ తరువాత పార్టీలో నెంబర్ 2 అయిన అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర పెద్దలను కలిశారు. వరుసగా బీజేపీ […]

సినిమా వాళ్లకు సినిమా చూపిస్తున్న జగన్..

అంతా మా ఇష్టం.. మా సినిమా.. మేము తీసిన బొమ్మ.. ఖర్చెక్కువైంది.. టికెట్ ధరలు పెంచుతాం.. మాక్కావాల్సిన వాళ్లకు టికెట్లు ఇస్తాం.. అనే రోజులు ఇక పోయాయి. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు చేస్తున్న నియంత్రుత్వానికి జగన్ చరమగీతం పాడారు. సినిమా రంగాన్ని మొత్తం తన చేతుల్లోకి అంటే ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నాడు. సినిమా మీరు రిలీజ్ చేయండి కానీ.. థియేటర్ టికెట్లు మాత్రం మేమే అమ్ముతాం.. ఆ తరువాత ఆ డబ్బు మీకిస్తాం అని తెలియజేసింది. […]

నిరాడంబర వ్యక్తిత్వం తమిళిసై గొప్పదనం..

తమిళి సై.. రెండేళ్లకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని పేరు.. తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ రిలీవ్ అయిన తరువాత తమిళిసై పేరు వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడు నుంచి డాక్టర్ తమిళిసైను రాష్ట్రపతి నియమించనున్నారని తెలిసినప్పటినుంచి తెలంగాణ ప్రజలకు ఆమె పరిచయమయ్యారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి చేపట్టి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తి అవుతాయి. ఈ రెండేళ్ల కాలంలో తమిళి సై తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ […]

17న అమిత్ షా షో.. పార్టీకి కలిసి వచ్చేనా..?

టీబీజేపీ చీఫ్ పాదయాత్రలో బుల్లెట్ లా దూసుకుపోన్నాడు. ప్రచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రసంగాలు మీడియాలో అంతంత మాత్రంగా కనిపిస్తున్నా జోరు తగ్గడం లేదు. కార్యకర్తల మద్దతుతో, అధిష్టానం ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్ర నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అనే వార్త బండిలో మరింత జోష్ నింపింది. ఈనెల 17న బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ […]

వార్తల్లో మళ్లీ జస్టిస్ కనగరాజ్..

జస్టిస్ కనగరాజ్.. ఈ పేరు గుర్తుందా.. కరోనా కాలంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఫళంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్న సమయంలోనే కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ ఈసీగా కొనసాగారు. ఇది గతం.. ఇప్పుడు మళ్లీ జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆయన పేరు దాదాపుగా అందరూ మరచిపోయిన సమయంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న ప్రేమను చాటుకుంది. ఏపీ […]

ఏపీకి మరో సలహాదారు నియామకం..

ఏపీలో ప్రభుత్వ సలహాదారులు ఇంతమందా అని కోర్టే గతంలో ఆశ్చర్యపోయింది. అసలు వాళ్లేం సలహాలిస్తున్నారు అని ప్రశ్నించింది. ఇది గడిచిన తరువాత జూపూడి సలహాదారుగా నియమితులయ్యారు. తాజాగా మరోవ్యక్తి కూడా సలహాదారుడిగా వచ్చి చేరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రజనీష్ కుమార్ ను ఆర్థిక సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు ఉంటారు. ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసిన రజనీష్ 2006లో రిటైర్డ్ అయ్యారు. […]