సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కానీ అతిలోక సుందరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి.. తన అంద చందాలతో నటనతో సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు మకుటం లేని మహారాణిగా ఏ లేసిన ఈ బ్యూటీ శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించిందో.. ఎన్ని అవార్డులు అందుకుందో లెక్క చెప్పనవసరం లేదు. కాగా ఓ పెళ్లి కోసం అటెండ్ అయిన శ్రీదేవి దుబాయిలో ఓ హోటల్లో కాలుజారి పడి బాత్ టబ్ లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఇది మరణం కాదు ఎవరో కావాలనే ఆమెను హత్య చేశారు అని జనాలు ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు . ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది . అయితే సరిగ్గా శ్రీదేవి మరణించే నెల రోజుల ముందే శ్రీదేవి గుడికి వెళ్ళినప్పుడు ఓ పండితుడు ఆమెకు “మీకు త్వరలోనే ప్రమాదం ముంచుకో రాబోతుంది ” అంటూ హింట్ ఇచ్చేసాడట .
అంతేకాదు మీరు తప్పించుకోలేరు ..మీ టైం దగ్గర పడింది అంటూ కూడా చెప్పుకొచ్చారట . అయితే మొదటి నుంచి పెద్దగా ఇలాంటివి నమ్మని శ్రీదేవి .. ఆ విషయాలను లైటుగా తీసుకునిందట ..కానీ ఎందుకో డౌట్ వచ్చి ముందుగానే తన ఆస్తి వివరాలను తన ఇద్దరు కూతుర్లకు టోటల్గా వివరించిందట. ఒకవేళ తాను మరణిస్తే పిల్లలకు దక్కే హక్కుల గురించి కూడా పూర్తిగా ఆమె వాళ్లకు వివరించిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!