సాధారణంగా పండ్లు తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయని నిపుణులు మరియు వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. కానీ ఆ పండ్లని సరైన క్రమంలో తీసుకోకపోతే అవి కూడా విష పదార్థాలుగా మారతాయి. నారింజ, ద్రాక్ష పండ్లు లో మంచి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే గుండె మంటతో పాటు ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరిచారవు.
కానీ వీటిని రాత్రిపూట అస్సలు తీసుకోకూడదు. అనాస పండు లోని అధిక ఆమ్లత్వం వల్ల గుండెల్లో మంట, జీర్ణ వ్యవస్థలు అనేక చెడు వ్యాధులు కలుగుతాయి. అదేవిధంగా రాత్రిపూట మామిడిపండును తీసుకోవడం ద్వారా కూడా రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. పుచ్చకాయ డిహైడ్రేట్ సమస్యను తగ్గిస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండును రాత్రి పూట అసలు తీసుకోకూడదు.
అదేవిధంగా కివి పండును కూడా నిద్రించే సమయంలో అసలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. వీలైనంత వరకు ఏ పండ్లని కూడా రాత్రిపూట తీసుకోకుండా చూసుకోండి. 6 లేదా 7 ఇంటిలోపే తీసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.