వైసీపీ లెక్క..ఆ ఐదు జిల్లాల్లో టీడీపీకి ఊపు.!

అసలు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్..ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా..తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు..అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు గాని..టీడీపీని దెబ్బతీయడానికి మాత్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తకు టీడీపీని […]

కుప్పంలో టీడీపీకి వైసీపీ ట్రైనింగ్..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కుప్పం పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలో లేక ఇతర ప్రోగ్రాంలు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో కుప్పం పేరు వినిపించేది. కానీ రాజకీయంగా రచ్చ జరిగినట్టు ఎప్పుడు వినబడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి అక్కడ రచ్చ నడుస్తోంది. ప్రశాంతంగా ఉండే కుప్పంలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. అలాగే అధికార వైసీపీ అన్నీ రకాలుగా […]

చిరు ప్ర‌క‌ట‌న‌తో వైసీపీలో ఫుల్ హుషారు…!

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు ఆస‌క్తిగా చ‌ర్చించు కుంటున్నార‌ట‌. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్ర‌క‌ట‌నే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం ద‌క్కించుకునేలా.. జ‌న‌సేన‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని చిరు ప్ర‌క‌టిస్తే.. అది వైసీపీకి మైన‌స్ కదా.. మ‌రి ఆ పార్టీ […]

చిరుపై ‘ఫ్యాన్’ ఫైర్..తమ్ముళ్ళ ఫైట్..!

సినిమాల్లో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి..రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు..అయితే ఇక తన రాజకీయాలు పెద్దగా పడవని చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి రాజకీయాలు వదిలేసినా..ఆయన్ని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఎప్పుడు ఏదొరకంగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరంజీవి సోదరుడుగా ఉన్న పవన్ జనసేన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చిరు మద్ధతు పవన్‌కు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. పైగా […]

వాలంటీర్లే వైసీపీకి రివర్స్..ఇదెక్కడి ట్విస్ట్..?

జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ఏదైనా ఉందంటే అది గ్రామ సచివాలయ వ్యవస్థ..దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా నేరుగా ప్రజలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఏ పని కావాలన్న సచివాలయం ద్వారా అయిపోతుంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఆ 50 ఇళ్ల బాధ్యతని వాలంటీరే చూసుకుంటారు. ఇక ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే..ఆ విషయం వైసీపీ నేతలే చాలా సందర్భాల్లో […]

సన్నిహితుడుకు జగన్ షాక్..తేడా కొడుతుందా..!

తనకు అండగా ఉండేవారికి..జగన్ ఎప్పుడు అండగా ఉంటారనే చెప్పాలి. ముఖ్యంగా జగన్ కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో..పైగా ఆయనకు అండగా పలువురు నేతలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆయన జైలుకు వెళ్ళినా సరే..ఆయనతోనే ఉన్నారు. అలాగే పదవి పోగొట్టుకుని..2012 ఉపఎన్నికల్లో సత్తా చాటారు. అయితే అప్పుడు జగన్ కోసం ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారికి జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. పలువురుకు […]

కాగిత వైపు యువత..జోగికి రిస్క్..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి […]

మేకపాటికి డౌటే..బొల్లినేనికి నో ఛాన్స్..!

ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో చాలా వింత పరిస్తితులు ఉన్నాయి..ఇప్పటికే పలు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందనే సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్‌గా అది టీడీపీకి ప్లస్ అవుతుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ ఉంటుంది..అలా అని టీడీపీకి పాజిటివ్ ఉండటం లేదు. ఇలాంటి పరిస్తితి ఉన్న నియోజకవర్గాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ నుంచి మేకపాటి […]

వైసీపీ పోరు..ఉత్తరాంధ్రలో ఆధిక్యం పెరిగిపోతుందా?

విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి..ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గట్టిగా పోరాడుతున్నారు. అటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా విశాఖకు మద్ధతుగా పోరుబాట పట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి ఎంటర్ అవ్వబోతున్న తరుణంలో..ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు విశాఖ కోసం పోరాటం ఉదృతం చేశారు. ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని చెప్పి కార్యాచరణ రూపొందింస్తున్నారు. అయితే అమరావతి […]