వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు. ఎప్పటికప్పుడు పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. పనితీరు బాగోకపోతే సీటు కూడా ఇవ్వనని అంటున్నారు. మొత్తం ఐప్యాక్ టీం సర్వే ద్వారా ఎమ్మెల్యేల భవితవ్యం తేలుస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఐప్యాక్ టీమ్ సర్వేలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు గురించి […]
Tag: ysrcp
జగన్ వాళ్లను రంగంలోకి దించడంతో బెంబేలెత్తుతోన్న చంద్రబాబు..?
రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
ఎమ్మెల్యేలుగా ఎంపీలు..వంగా గీత ఫిక్స్?
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్…రకరకాల వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీయడానికి ఊహకందని స్ట్రాటజీలు వేస్తున్నారు. అలాగే తమ పార్టీలో ఉండే వ్యతిరేకతని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా జగన్ ముందుకెలుతున్నారు.అదే ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ సంచనల నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలువురికి పరోక్షంగా సీటు లేదనే అంశాన్ని చెప్పేస్తున్నట్లు […]
పవన్ బస్సు యాత్రపై వైసీపీలో టెన్షన్..!
మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా తాను యాత్రకు సిద్ధం చేసిన బస్సు ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టారు. పూర్తి సెక్యూరిటీలో ఉన్న బస్సుకు వారాహి అని పేరు పెట్టి..ఎన్నికల యుద్ధానికి సిద్ధమని పవన్ క్యాప్షన్ పెట్టారు. అయితే ఇందులో విమర్శలు చేయడానికి ఏమి లేదు..కానీ ఓ విషయాన్ని వైసీపీ గట్టిగా పట్టుకుంది. అది ఏంటంటే..వారాహి బస్సు కలర్..అది ఆలీవ్ గ్రీన్ కలర్లో […]
జగన్కు ఇది పెద్ద మైనస్సేనా… ఏం చెపుతారో ?
ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైనస్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జగన్కు ఇప్పుడు గట్టి దెబ్బే తగిలింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుందని కేంద్రం కుండబ ద్దలు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకున్నట్టు పేర్కొంది. అయితే.. దీనిని అధికార పార్టీ నాయకులు లైట్ తీసుకునే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు […]
ఎమ్మెల్యేలపై సీక్రెట్ ఫోకస్..అదే డౌట్తో..!
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని కాబట్టి ప్రజలందరి మద్ధతు ఉంటుందని, కాబట్టి 175 సీట్లు ఎందుకు గెలవకూడదో అని చెప్పి తమ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఎప్పుడు క్లాస్ పీకుతూనే ఉన్నారు. అయితే జగన్ చెప్పిన టార్గెట్ సాధ్యమయ్యేదేనా అంటే..ఈ మాత్రం సాధ్యం కాని టార్గెట్. కాకపోతే 175 టార్గెట్ పెట్టం కదా..కనీసం 100 సీట్లు అయిన గెలిచి […]
ఉత్తరాంధ్రపై సెన్సేషనల్ సర్వే..వైసీపీ టార్గెట్ మిస్.!
ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయిందన్నట్లు..మూడు రాజధానుల్లో భాగంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే నినాదంతో వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని చూసింది. మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా బెనిఫిట్ కొట్టేయాలని చూసింది. కానీ దీని వల్ల సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు కోస్తాలో ఎలాగో నష్టపోయేలా ఉంది. ఉత్తరాంధ్రలో అనుకున్న మేర లాభం మాత్రం రాలేదని క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ విషయం తెలుసుకునే ఇటీవల మూడు రాజధానుల ఉద్యమం అంటూ వైసీపీ […]
అనంతలో వైసీపీకి కష్టాలు..పెద్దిరెడ్డి ఎంట్రీ..!
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో టీడీపీకి ఎప్పుడు మంచి ఫలితాలే వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే టీడీపీ బాగా నష్టపోయింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 గెలుచుకుంటే, టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి ఫలితాలు రాకూడదని చెప్పి టీడీపీ కష్టపడుతుంది. ఈ సారి జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీ నేతలు […]
‘బీసీ’ పాలిటిక్స్..వైసీపీ ఎత్తులు ఫలించేనా..!
ఎన్నికలు దగ్గరకొస్తే చాలు..అన్నీ పార్టీలకు బీసీ వర్గాలు గుర్తొస్తాయి. ఎందుకంటే బీసీల ఓట్లే ఎక్కువ కాబట్టి. వారు వన్ సైడ్ గా ఓట్లు వేస్తే..గెలుపు ఈజీ. అందుకే బీసీలని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మళ్ళీ రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. అయితే గత ఎన్నికల ముందు బీసీలని వైసీపీ బాగానే ఆకర్షించింది. మెజారిటీ బీసీల ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీంతో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా బీసీల ఓట్లు దక్కించుకునేందుకు వైసీపీ […]