ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక […]
Tag: ys jagan mohan reddy
ఎంపీ మార్గానిపై ఆర్ ఆర్ ఆర్.. సటైర్లు.. ఓ రేంజ్లో…!
వైసీపీ యువనేత, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న రాజమండ్రి ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మార్గాని భరత్పై సొంత పార్టీ ఎంపీ.. నరసాపురం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రఘురామ కృష్ణ రాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ సటైర్లతో విరుచుకుపడ్డారు. “ఏక చిత్ర నటుడు.. ద్విపాత్రాభినయం“ అంటూ.. సైటర్లు కుమ్మేశారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఇటీవల వచ్చిన పరిషత్ […]
సినిమా వాళ్లకు సినిమా చూపిస్తున్న జగన్..
అంతా మా ఇష్టం.. మా సినిమా.. మేము తీసిన బొమ్మ.. ఖర్చెక్కువైంది.. టికెట్ ధరలు పెంచుతాం.. మాక్కావాల్సిన వాళ్లకు టికెట్లు ఇస్తాం.. అనే రోజులు ఇక పోయాయి. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు చేస్తున్న నియంత్రుత్వానికి జగన్ చరమగీతం పాడారు. సినిమా రంగాన్ని మొత్తం తన చేతుల్లోకి అంటే ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నాడు. సినిమా మీరు రిలీజ్ చేయండి కానీ.. థియేటర్ టికెట్లు మాత్రం మేమే అమ్ముతాం.. ఆ తరువాత ఆ డబ్బు మీకిస్తాం అని తెలియజేసింది. […]
ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయకచవితి`..ప్రభుత్వంపై ప్రజలు ఫైర్
ప్రస్తుతం ఏపీ రాజకీయాలను `వినాయకచవితి` హీటెక్కించేస్తోంది. కరోనా థార్డ్ వేవ్ ముప్పు ఉందన్న కారణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేదని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం సరికాదంటూ ప్రభుత్వ తీరుపై హిందూ సంఘాలు మరియు ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]
వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు […]
వైసీపీలో కేవీపీ బావమరిది సత్తా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజకీయాల రగడ జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్ – మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్బాబు ( సీనియర్ పార్లమెంటేరియన్ కేవీపీ రామచంద్రరావు బావమరిది) ఓ వైపు .. చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్. ఎలీజా, ఆయన అనుచరులు మరోవైపుగా ఉంటూ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఎంపీగా శ్రీధర్ ఉన్నా చింతలపూడి వరకు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీలకంగానే […]
చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ..అందుకోసమేనా?!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జగన్ను కలిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]
ఎన్జీటీలో జగన్ సర్కార్కు ఝులక్!
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో జగన్ సర్కార్కు ఝలక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ బోర్డు పనులపై తనిఖీలు ఇప్పడే వద్దని ఏపి ప్రభుత్వం చేసిన అభ్యంతరాలను ఎన్జీటీ త్రోసి పుచ్చింది. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాయలసీమ ఎత్తిపోతల […]
ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]