ఆ క‌మ్మ ఎంపీని జ‌గ‌న్ సైడ్ చేసేశారా..?

వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఎంపీని పార్టీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌నే న‌ర‌స‌రావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు. యువ నాయ‌కుడిగా.. విద్యావేత్త‌గా మంచి పేరున్న లావు.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలిసారి పోటీచేసిన ఆయ‌న భారీ మెజారిటీ కూడా న‌మోదు చేశారు. అయితే.. ఆయ‌న అన‌తి కాలంలో నే పార్టీ నేత‌ల‌కు దూర‌మ‌య్యార‌నే వాద‌న […]

వైసీపీలో మొక్కుబ‌డి మంత్రులు… ఫొటోల‌కు ఫోజులు మాత్ర‌మే..!

“అన్నా.. పార్టీ తిరిగి గెల‌వాలంటే.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండాలి. అంద‌రూ క‌లిసి.. ప్ర‌జ‌లకు మ‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు వివ‌రించండి!“ ఇదీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌. అయితే.. దీనిని ఎంత‌మంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంత‌మంది ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. పైగా.. మంత్రి నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం, బూడి ముత్యాల‌నాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వ‌ర‌కు మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఎక్క‌డిక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. […]

వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]

3 ఏళ్ల పాల‌న‌లో మ‌హిళ‌ల‌ను తిప్పేసిన జ‌గ‌న్‌… మామూలు స్కెచ్ కాదుగా…!

ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జ‌గ‌న్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయ‌న పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చార‌నేది వాస్త‌వం. ఈ మూడేళ్ల‌లో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా..వాటిని ప‌క్క‌న పెట్టి చూస్తే.. మ‌హిళ‌ల‌కు.. ఈ దేశంలో ఎక్క‌డా ల‌భించ‌ని.. ప‌ద‌వులు.. ఇవ్వ‌ని గౌర‌వాలు.. ఏపీలోనే ద‌క్కాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు సైతం అంత‌ర్గత స‌మావేశాల్లో అంగీక‌రించిన విష‌యం. అంతేకాదు.. వారికి ఇవ్వాల‌ని అనుకున్నా.. మ‌హిళా కేడ‌ర్‌లేక‌పోవ‌డం.. పెద్ద మైన‌స్‌ అంటే.. జ‌గ‌న్ పార్టీలో […]

వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!

మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జ‌గ‌న్ ఉగాది రోజు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తాన‌ని చెప్పారు. ఇక కొంద‌రు మంత్రులు రాజీనామా చేయాల‌ని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్ర‌మే కొన‌సాగుతార‌ని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌ల‌తో ఉన్న‌వారు అప్పుడే త‌మ‌కే మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటూ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]

ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2019లో ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే. రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం వ‌ర‌కు మార్పుచేస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో అప్ప‌టి కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారు.. ఈ ప్ర‌క‌ట‌న‌తో నెమ్మ‌దించారు. జ‌గ‌న్ మాట ఇస్తే.. త‌ప్ప‌రు..అన్న విధంగా ఆయ‌న మాట ఎప్పుడు నెర‌వేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]

స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది

చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య […]

ఫ్లాష్ న్యూస్ : రోజా కు తప్పిన విమాన ప్రమాదం.. ఓపెన్ కానీ డోర్స్..(వీడియో)

ప్రముఖ సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా సాంకేతిక సమస్య వల్ల విమానం ల్యాండింగ్ కాలేదు. సమస్యను గుర్తించిన పైలెట్.. విమానాన్ని రేణిగుంట నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లి.. అక్కడ సేఫ్ గా ల్యాండ్ చేశారు. రాజమహేంద్రవరం నుంచి రేణిగుంట కు బయలుదేరిన విమానంలో ఎమ్మెల్యే రోజా, […]

చిరు సినిమాలో నా సీన్ల తొలగింపు.. అమ్మ చనిపోయినంత బాధేసింది..!

కమెడియన్ పృథ్వీ రాజ్ కి, చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. అంతకుముందు చిరంజీవి రీ ఎంట్రీ లో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో పృథ్వీ రాజ్ పై చిత్రీకరించిన కొన్ని సీన్లను తొలగింపుపై వివాదం చెలరేగింది. స్వయంగా పృథ్వీ రాజ్ సినిమా లో సీన్ల తొలగింపు పై అసంతృప్తి […]