ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా క్రేజ్ సంపాదించుకుంది. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన పుష్పా సినిమాలో శ్రీవల్లిగా నటించిన పాపులర్ అయింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. […]
Tag: tollywood news
అక్కడ ఇండస్ట్రీపై కన్నేసిన త్రిష.. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందిగా..?!
1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష కృష్ణ.. 2002లో హీరోయిన్గా కెరీర్ను ప్రారంభించింది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మళ్ళీ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది త్రిషా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుందంటే ఆమెకు ఉన్న క్రేజ్ […]
నా తండ్రి బతికుండగానే చనిపోవాలని కోరుకున్న.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..?!
బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, జెనీలియా హీరో హీరోయిన్ల గా నటించిన హ్యాపీ సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ మ్యాన్గా కనిపించి మంచి పాపులారిటీ దక్కించుకున్న మనోజ్ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణానికి సంబంధించి షాకింగ్ […]
ఎవ్వరు ఊహించిన డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ..బర్త డే రోజు స్పెషల్ అనౌన్స్మెంట్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమాలను తెరరికెక్కించడానికి బడా బడా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఇంట్లో చూపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనాలకు ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించాలి అనే డైరెక్టర్ తోనే సినిమాలను ఓకే చేస్తున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
టీడీపీలో శ్రీభరత్ ఒంటరైపోయాడే… నారా – నందమూరి సపోర్ట్ ఏది ?
నందమూరి బాలయ్య చిన్నల్లుడు, టీడీపీ యువ నాయకుడు.. మెతుకుమెల్లి శ్రీభరత్… రాజకీయంగా ఒంటరయ్యారా? ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆయన తరఫున ప్రచారం చేయడంలో పార్టీ వెనుక బడిందా? అనే చర్చ ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లోనూ శ్రీభరత్ పోటీ చేశారు. అయితే.. అప్పట్లో చంద్రబాబు నుంచి నందమూరి బాలకృష్ణ వరకు అందరూ ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున బూమ్ తీసుకువచ్చారు. అయినప్పటికీ.. భరత్ ఓటమి పాలయ్యారు. కట్ చేస్తే.. విశాఖ సీటును పట్టుబట్టిన బీజేపీని కాదని.. […]
ఎన్టీఆర్ను ఎదగనివ్వని చంద్రబాబు భరత్ను ఎదగనిస్తాడా.. మీ పిచ్చిగాని..!
ఎస్ ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో ఒక రోజు మాత్రమే టైం ఉంది. సహజంగానే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం ఎవరిని ఎలా బలి చేస్తాడన్న చర్చలు బాగా నడుస్తున్నాయి. బీజేపీ, పవన్ను 2014లో ఎలా వాడుకుని.. తన అవసరం తీరాక 2019 ఎన్నికలకు వదిలించుకున్నాడో చూశాం. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ తన అవసరం కోసమే వారితో జట్టుకట్టాడు. చంద్రబాబుకు బయట వాళ్లనే కాదు.. తన సొంత కుటుంబం వాళ్లనే అవసరాల కోసం […]
తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]
ఆర్య సినిమాతో తరుణ్ కి ఉన్న ఆ స్పెషల్ సంబంధం ఏంటో తెలుసా..? అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందా..?
ఆర్య .. ఈ సినిమా పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల శుభ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ క్రమంలోనే ఆర్య సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారాయి . కాగా అసలు నిజానికి ఆర్య సినిమాను మిగతా వేరే స్టార్ హీరోలతో చిత్రీకరించాల్సింది సుకుమార్ . దేవుడు చేసిన మాయ కారణంగా […]
గల్లా Vs విడదల… జస్ట్ మూడు రోజులే… జనం మూడ్ ఎటు అంటే..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకురాలు గల్లా మాధవి, వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంది. ఇక, విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు ఉన్న పవనాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పులు సహజమే అయినా.. ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇబ్బందే. ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల […]