టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆ రచ్చ ఎప్పటికి కూడా టాలీవుడ్ ను విడిచి పోలేదు. ఈడీ ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికీ కూడా విచారణ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ మరోసారి విచారణకు రమ్మని షాక్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆమెను గత సంవత్సరం విచారించిన ఈడీ.. తాజాగా […]
Tag: tollywood drugs case
డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు హాజరైన హీరో తరుణ్?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈడీ అధికారులు 11 మంది సినీ సెలబ్రిటీలు విచారించారు. అయితే నేడు టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా హీరో తరుణ్ ఇది అధికారులు ముందుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హీరో తరుణ్ ఇప్పటికే ఈది కార్యాలయానికి చేరుకోగా, తరుణ్ ను ఈడి అధికారులు మనీలాండరింగ్, అలాగే ఫెమ యాక్ట్ ఉల్లంఘన పై విచారించనున్నారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో […]
నేను డ్రగ్స్ కొనలేదు.. అసలు అవి నిజాలు కాదు: తనీష్
టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా తాజాగా నటుడు తనీష్ ఈడీ అధికారులు ముందుకు హాజరు కాగా దాదాపుగా ఏడున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణలో భాగంగా కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు కావని నటుడు తనీష్ తెలిపారు. తెలివి నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని కోసం డబ్బులు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు.డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ తో ఉన్న పరిచయం […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ తో ముమైత్ ఖాన్ ఫోన్ కాల్స్?
టాలీవుడ్ కేసు విచారణలో భాగంగా బుధవారం రోజు నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపుగా ఈ మెనూ ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ కొనసాగింది. అలాగే 2016 -17 కు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ ను అధికారులకు అందించింది ముమైత్ ఖాన్. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయినా కెల్విన్ తో ఆమె మాట్లాడిన ఫోన్, వాట్స్అప్ కాల్స్ పై అధికారులు ఆరా తీశారు. […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..నేడే ఈడీ ముందకు రకుల్!
ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్ర డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్కు చెందిన 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచారణ షురూ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి కౌర్ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]
ఈడీ విచారణకు హాజరైన ఛార్మి.. ఫోటోలు వైరల్?
టాలీవుడ్ హీరోయిన్ చార్మి తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మిని కూడా ప్రకటించనున్నారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను వెంటనే తేవాలని ఈడి నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా పని ఉంది. అయితే ఇది వరకు […]
డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!
ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]
డ్రగ్స్ కేసులో ED కీలక నిర్ణయం..టాలీవుడ్లో టెన్షన్ టెన్షన్..!
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టు ఉండి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించనున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో లావాదేవీలపై ఈడీ దృష్టి..?
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) దృష్టిసారించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరుగున పడ్డ ఈ కేసులో ఈడీ అకస్మాత్తుగా దూకుడు పెంచేసింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిపిన లావాదేవీలపై ఈ దృష్టి సాధించింది. ప్రస్తుతం విదేశాలకు నిధులను ఎలా వ్యవహరించాలనే దానిపై విచారణ చేపట్టింది. అలాగే గతంలో డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు వారు ఇచ్చిన వివరాల […]