చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
Tag: Telangana
తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కారణం అదే!
ప్రస్తుతం సెకెండ్ వేవ్ కరోనా శరవేగంగా విజృంభిస్తూ ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా స్వయంవిహారం చేస్తోంది. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ సర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]
తెలంగాణలో అదుపులోకి వస్తున్న కరోనా..కొత్త కేసుల లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
సింగర్ సునీతకు షాకిచ్చిన మందుబాబులు..ఏం జరిగిందంటే?
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి పరిచయాలు అవసరం లేదు. వ్యాపారవేత్త రామ్ వీరపనేని ఇటీవలె రెండో వివాహం చేసుకున్న సునీత.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు. ఈ లైవ్ సెషన్లో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, వారు ఆడిగిన పాటలు పాడటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]
ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం..?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇక రేపటి నుంచి లాక్డౌన్ విధించడం పై హైకోర్టు సీరియస్ అయింది. రేపటి నుంచి లాక్డౌన్ అంటే ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని హైకోర్టు ప్రశ్నించింది. సడెన్గా రేపటి నుంచి లాక్డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ సమయంలో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని ప్రశ్నించింది. అయితే […]
బ్రేకింగ్: తెలంగాణలో రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్!
కంటికి కనిపించని కరోనా వైరస్ దేశంలోని అన్ని రాష్ట్రాలను మళ్లీ అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ వైరస్ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 […]
తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు..32 మంది మృతి!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు […]
కరోనా నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం..!
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో […]
ప్రైవేట్ టీచర్లకు, రేషన్దారులకు కేసీఆర్ తీపికబురు..!
కరోనా సెకండ్ వేవ్తో పరిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్త కుప్పకూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకూ నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి మానవతను చాటుకున్నారు. రేషన్కార్డు దారులకు తీపి కబురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు […]