పాదయాత్రతో లోకేష్..మంగళగిరిలో వైసీపీ ఆపరేషన్..!

టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్ లతో వన్ టూ వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బాదుడేబాదుడు..ఇదేం ఖర్మ అంటూ కార్యక్రమాలతో నేతలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటు బాబు సైతం రోడ్ షోలతో జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది జనవరి 27 నుంచి […]

సత్యవేడు సీటు హేమలతకే..మరి ఆ మూడు సీట్లు?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ చాలా వెనుకబడి ఉందనే సంగతి తెలిసిందే. ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది..గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు గెలుచుకుంది..ఇప్పుడు ఏకంగా కుప్పం సీటుని కూడా గెలుచేసుకోవాలని చూస్తుంది. ఇక వైసీపీకి చెక్ పెట్టడానికి బాబు కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నాయకులకు క్లాస్ పీకి..దూకుడుగా పనిచేసేలా చేశారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో పార్టీ పరిస్తితి […]

గిద్దలూరు అశోక్ రెడ్డికే..టార్గెట్ ఈజీ కాదు.!

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది జగన్‌కు..పులివెందులలో దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఇక జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నా రాంబాబుకు…గిద్దలూరులో దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత మెజారిటీతో గెలిచిన రాంబాబుకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. 81 వేల మెజారిటీని తగ్గించి..తిరిగి గెలవాలని టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి చంద్రబాబు టార్గెట్ గా పెట్టారు. తాజాగా గిద్దలూరుకు సంబంధించి అశోక్ […]

గుడివాడలో టీడీపీకి దరిద్రం..బరిలో ఎంతమంది?

అందివచ్చిన అవకాశాలని చెడగొట్టుకోవడంలో టీడీపీ నేతలు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అటు కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఈ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. పైగా సీటు కోసం కుమ్ముకుంటున్నారు. ఈ పరిస్తితి గుడివాడ నియోజకవర్గంలో క్లియర్ గా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో కొడాలి నానికి చెక్ పెట్టలేకపోయింది..పైగా అధికారంలోకి వచ్చాక నాని..చంద్రబాబుని టార్గెట్ చేసి పచ్చి బూతులు తిడుతూ వస్తున్నారు. దీంతో కొడాలిపై […]

తాడిపత్రి హీట్..టార్గెట్ అస్మిత్..!

తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే నడుస్తాయి..గత ఎన్నికల దగ్గర నుంచి ఇక్కడ జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు ఇంతవరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోలేదు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైంది. టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి పెద్దారెడ్డిపై ఓడిపోయారు. ఓడిపోయాక తాడిపత్రి రాజకీయాలు మరింత మారాయి. మధ్యలో ప్రభాకర్, అస్మిత్‌లు కొన్ని కేసుల్లో జైలుకు వెళ్ళి రావడంతో, తాడిపత్రిలో రాజకీయం […]

నెల్లూరు టీడీపీలో భారీ మార్పులు..కొత్తవారికి సీట్లు.!

వైసీపీ కంచుకోట జిల్లాలో ఒకటిగా ఉన్న నెల్లూరులో టీడీపీ బలం చాలా తక్కువ. ఈ జిల్లాలో టీడీపీ మొదట నుంచి సత్తా చాటలేకపోతుంది. జిల్లాలో పది సీట్లు ఉంటే 2014 ఎన్నికల్లో 3, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..ఆ వ్యతిరేకతని మిగిలిన జిల్లాల్లోని టీడీపీ నేతలు యూజ్ చేసుకుని బలపడుతున్నారు గాని.. నెల్లూరు జిల్లా తమ్ముళ్ళు మాత్రం యూజ్ చేసుకోవడం లేదు. దీంతో చంద్రబాబు […]

ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెడుతుందా..?

రాజ‌కీయాల్లో ఏ చిన్న కార‌ణ‌మైనా కావొచ్చు.. నాయ‌కుల‌ను తెర‌చాటుకు నెట్టేస్తుంది. ఇది స‌హ‌జం కూడా. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయ‌కులు టికెట్లుతెచ్చుకోలేక పోవ‌డానికి ఇదే కార‌ణంగా మారింది. చిన్న చిన్న కార‌ణాల‌తో టికెట్లు పోగొట్టుకున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు కూడా ఎదుర‌వుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీలో […]

పొన్నూరు లెక్కలు ఇవే..ఈ సారి వైసీపీకే..?

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలు మళ్ళీ రివర్స్ అవ్వనున్నాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో పలు టీడీపీ కంచుకోటలని వైసీపీ కైవసం చేసుకుంది. అలాంటి కంచుకోటల్లో పొన్నూరు కూడా ఒకటి. 1983 నుంచి 2014 వరకు టీడీపీ ఇక్కడ ఓడిపోలేదు. వరుసగా ఐదు సార్లు ధూళిపాళ్ళ నరేంద్ర గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో కేవలం 1200 ఓట్ల తేడాతో కిలారు రోశయ్య గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా రోశయ్య..ఈ మూడున్నర ఏళ్లలో పొన్నూరులో చేసిన అభివృద్ధి లేదు..తక్కువ […]

చిత్తూరులో అభ్యర్ధి కోసం తిప్పలు..టీడీపీకే మైనస్..?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని అనుకుంటున్న టీడీపీకి..ఇంకా కొన్ని స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులని కలవరపెడుతున్న విషయం. గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలా చోట్ల అభ్యర్ధులని పెట్టుకుని వచ్చారు..కొన్ని చోట్ల అభ్యర్ధులని మార్చారు. అయితే మూడున్నర ఏళ్ళు అయినా ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు లేకపోవడం టీడీపీకి మింగుడు పడని విషయం. అది కూడా అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు […]