ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఏపీలో ఎన్నికలు జరగకుండా ఖాళీగా ఉన్న 7 కార్పొరేషన్లతో పాటు 4 మునిసిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కోర్టులో కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో ఉన్న అభ్యంతరాలను తొలగించుకోనుంది. చంద్రబాబు సైతం ఈ 11 చోట్ల ఎన్నికలు జరిగాకే ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల […]
Tag: TDP
క్లైమాక్ లోరెడ్డి వర్సెస్ కమ్మ పోరు
సమైక్యాంధ్రకు 9 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పదేళ్ల గ్యాప్ తర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు పద్ధతిగా పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాటలకు దిగుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాటలు కామన్ అయ్యాయి. నిన్నటి వరకు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిపత్యం కోసం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్తగా […]
ప్యాకేజీతో రాజకీయ సమాధి.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని […]
ఈ నాయకులా నీతులు చెప్పేది?
పొద్దున్న లేచింది మొదలు.. ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం, అధికార పక్షం చేసిన విమర్శలపై ప్రతిపక్షం.. ఇలా విమర్శలూ ప్రతివిమర్శలే కనిపిస్తాయి!! మైకుల్లో అరుస్తూ.. ఎదుటి వారిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. వినేవాళ్ల చెవుల్లో దుమ్ము దులిపేస్తూ అనర్గళంగా, ఏకధాటిగా.. ఊకదంపుడు ఉపన్యాసాల్ని కొనసాగిస్తారు! ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల్లో ఎక్కువమంది రోజూ కనిపించే ముఖాలు కొన్ని ఉన్నాయి. మరి వీళ్లు ఎంతవరకూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు? వీరి శ్రీరంగనీతులను చూసి జనాలు ఏమనుకుంటున్నారు? అనేవి ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం […]
మురళీమోహన్ వారసురాలు వస్తోంది!
ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి! 2019 ఎన్నికల్లో తమ కొడుకులు, కూతుళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటినుంచే సీనియర్ నాయకులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ తరుణంలో తన కోడలిని రాజకీయ వారసులిగా తీసుకొస్తున్నారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్!! భవిష్యత్తులో రాజమండ్రి ఎంపీగా ఆమెతో పోటీచేయించేందుకు ఇప్పటినుంచే ఆమెను సిద్ధం చేస్తున్నారు! తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్కుమర్..కు ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. […]
చంద్రబాబుకు అక్కడ చుక్కలే
ప్రస్తుత రాజకీయాల్లో అపార రాజకీయ అనుభవమున్న నేత ఎవరంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్రబాబు! రాజకీయ వ్యూహాలు రచించి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అయనకు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయనకే ఒక జిల్లాలో రాజకీయాలు చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా పరిస్థితులు దిగజారిపోతున్నాయట. ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గ రాజకీయాలే ఇందుకు కారణమని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదంటే […]
టీడీపీ ఎవరికోసం?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా విషయం పై రగిలిపోతుంటే అధికార టీడీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన అతి పెద్ద సమస్య ప్రత్యేకహోదా అంశం ఇప్పుడు జరుగుతున్న శాసనసభలో దానికి మించిన సమస్య ఇంకేమిలేదు అయితే దానిగురించి చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఎందుకు అధికార టీడీపీ జరిపించటం లేదు? ప్రత్యేకహోదాకంటే పెద్ద సమస్య ఇంకేమైనా ఉందా? ప్రత్యేక హోదా ఎమన్నా ప్రతిపక్ష […]
ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?
ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]
నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్ – తలసాని శ్రీనివాస్యాదవ్కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్యాదవ్గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]