నంద్యాల‌లో టీడీపీకి వైసీపీ గ‌ట్టిపోటీ! 

నంద్యాల ఉప ఎన్నిక‌లకు సంబంధించి నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కాక‌ముందే అధికార పార్టీ టీడీపీ ఎన్నిక‌ల వేడిని అమాంతం పెంచేసింది. సాక్షాత్తూ.. చంద్ర‌బాబే నేరుగా నంద్యాల‌లో ఇప్ప‌టికి రెండు సార్లు ప‌ర్య‌టించారు. రాత్రు ళ్లు కూడా ఆయ‌న అక్క‌డే మ‌కాం వేస్తూ.. ఎలాగైనా గెలిచి తీరాల‌ని ప‌ట్టుబట్టారు. మ‌రి అధికార ప‌క్షం ఇంత‌చేస్తే.. అస‌లు ఈ సీటు నుంచి 2014లో గెలుపొందిన వైసీపీ ఊరుకుంటుందా? జ‌గ‌న్ అస‌లు ఊరుకుంటాడా? మ‌ళ్లీ తామే ఈ సీటు నుంచి గెలిచి […]

జ‌గ‌న్ ప్లాన్‌లో బాబును ముంచుతున్నాడా..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణం ఎదుర‌వుతుందో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారి విష‌యంలో వారు ఏ పార్టీకి ప‌రిమితం అవుతారు? అని చెప్ప‌డం ఇంకా క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తోనే వైసీపీ నుంచి టీడీపీకి వ‌రుస పెట్టి జంప్ చేసిన నేత‌ల‌ను మ‌నం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు పాటుప‌డుతున్నార‌ని అందుకే తాము పార్టీ మారామ‌ని చెప్పుకొచ్చిన నేతలు ఎక్క‌డ‌ త‌మ‌కు అనుకూలంగా ఉంటే అక్క‌డి జంప్ చేయ‌డానికి సిద్ధంగా […]

48 గంట‌లు..ఏపీ, తెలంగాణ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ఫీవ‌ర్‌

ఏపీ, తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల‌కు వ‌చ్చే 48 గంట‌ల పాటు ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు వ‌చ్చే 48 గంటల్లో ఏం జ‌రుగుతుందా ? అని న‌రాలు తెగే ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌రి వీరు అంత‌లా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నియోజ‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుందా ? లేదా ? అన్న‌దే వీరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణస్వీకారం అనంత‌రం రెండు […]

టీడీపీకి హ్యాండ్ ఇచ్చి.. జగన్ చెంతకు మాజీ ఎమ్మెల్యే

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఫ‌లితం ఎలా ఉంటుందా ? అని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆస‌క్తిగా ఉంది. అక్క‌డ రోజు రోజుకు ప‌రిస్థితులు మారుతున్నాయి. నంద్యాల ఉప నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్క‌డ టీడీపీ ఏకంగా 6 గురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో పాటు ఏకంగా 10 శాఖ‌ల […]

అక్క‌డ టీడీపీని అంద‌రూ గాలికొదిలేశారా..!

కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు. ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ప్ర‌స్తుతం దివంగ‌తులైన‌ప్ప‌టికీ.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న‌ట్టు.. ఆయ‌న పేరు తెలియ‌నివారు లేదు. ఎన్‌టీఆర్ తో మొద‌లు పెట్టిన రాజ‌కీయ ప్ర‌స్థానం.. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అప్ర‌తిహ‌తంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర‌న్నాయుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోట‌గా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాక‌.. ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నారు. ఇక‌, […]

నంద్యాల ఎల‌క్ష‌న్ బ‌డ్జెట్‌ అన్ని కోట్లా!

ఎన్నిక‌లు వస్తే చాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పార్టీలు సామ‌బేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధార‌ణ ఎన్నిక అయినా, స‌ర్పంచ్ ఎన్నిక అయినా.. ధ‌న ప్ర‌వాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండ‌దు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి! గెలుపు కోసం అటు అధికార ప‌క్షం, ఇటు ప్రతిప‌క్షం పోటీపోటీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యం లో.. ఈ ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు ఎంత‌వుతుంద‌నే సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో నోట్ల క‌ట్ట‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా […]

నంద్యాల‌లో పొలిటిక‌ల్ హీట్ ఎలా ఉంది..!

ఇంకా ఇప్ప‌టికీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌నా రాన‌ప్ప‌టికీ.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇక్క‌డి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాల‌ని అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి. 2014లో ప్ర‌జ‌లు త‌మ అభ్య‌ర్థి భూమాకే ప‌ట్టం […]

టీడీపీలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డం.. టీడీపీకి క‌లిసొచ్చిందా? ఇప్ప‌టికే ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్న ఈ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడో ప‌ద‌వి అంటే వెంక‌య్య ప్లేస్ కూడా ద‌క్క‌బోతోందా? అంటే ఔన‌నే స‌మ‌ధానామే వ‌స్తోంది టీడీపీ శ్రేణుల నుంచి. వివ‌రాల్లోకి వెళ్తే.. కేంద్రంలో అధికార‌ప‌క్షానికి మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ రెండు మంత్రి ప‌ద‌వుల‌ను కొట్టేసింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు త‌న […]

పీత‌ల ఈ గ్రూపు రాజ‌కీయాల‌తో లాభం ఏంటి…?

టీడీపీ కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీలో గ‌త మూడేళ్లుగా ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆధిప‌త్య పోరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. ఈ పోరులో త‌ప్పొప్పుల విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారు త‌మ‌కు అనుకూలంగా వినిపించుకోవ‌డం కామ‌న్‌. వాస్త‌వంగా చూస్తే ఎక్క‌డో డెల్టాకు చెందిన పీత‌ల సుజాత‌ను గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడికి ఆహ్వానించారు. చింత‌ల‌పూడిలో ఆమెను టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంట‌నే […]