మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో మరోసారి కేబినెట్ విస్తరిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశలు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నికల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించేశారు. గతంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగపడిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ఆమె.. మంత్రి పదవిపైనే చాలా ఆశలు పెట్టేసుకున్నారు. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆమెకు దక్కలేదు. […]
Tag: TDP
`అనంత` పోస్టుకి నేతలు పోటా పోటీ
ఒకే ఒక్క పోస్టు కోసం అనంతపురం టీడీపీ నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. అమరావతికి తెగ చక్కెర్లు కొడుతున్నారు. అధ్యక్షుడి మెప్పు పొంది.. ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకు తెలిసిన నేతలతో లాబీయింగ్ చేయిస్తున్నారు. అంతేగాక ఆ పదవి ఇస్తే జీతం అక్కర్లేదని.. ఫ్రీగా సర్వీస్ చేసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఇంతకీ ఆ పదవి ఏంటంటే.. అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) చైర్మన్!! మరి ఈ పదవికి […]
పశ్చిమ టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం తన్నులాట..!
వచ్చే ఎన్నికలకు ఇంగా గట్టిగా మరో 18 నెలల టైం మాత్రమే ఉంది. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటుండగా, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం తమకు అనువైన స్థానాలను చూసుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఎవ్వరికి మాత్రం ఉండదు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్లకు అందరికి టిక్కెట్లు వచ్చేయడానికి అవి మామూలు సీట్లు కాదు కదా..! ఇదిలా ఉంటే వచ్చే […]
నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే
ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జరుగుతుండగా, కౌంటింగ్ 28న జరుగుతోంది. ఆ మరుసటి రోజే కాకినాడ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 1న కౌంటింగ్ జరుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పుడు కాకినాడలో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]
టీడీపీ ఎమ్మెల్యే పుత్రికారత్నం చేసిన పని చూస్తే దిమ్మ తిరగాల్సిందే
ఇప్పుడు గుంటూరు జిల్లా అంతా ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆయన టీడీపీలో ఓ సీనియర్ లీడర్. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లాలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. సదరు సీనియర్ లీడర్కు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఆయన ఏకపోకడలతో విసిగిపోయిన జిల్లా టీడీపీ వాళ్లంతా ఆయన్ను ఓ పెద్ద అనకొండగా విమర్శిస్తుంటారు. ఆయన ఎన్నో కీలక పదవుల్లో కొనసాగారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జిల్లాలో తన కుటుంబ సభ్యుల […]
ప్రకాశం టీడీపీలో ఫస్ట్ వికెట్ డౌన్.. లైన్లో 2, 3 వికెట్లు
ప్రకాశం జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ బలంగానే ఉంది. ఇక్కడ చంద్రబాబు ఫిరాయింపులతో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశనం చేసేశారు. విపక్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజకవర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫస్ట్ వికెట్ రూపంలో పడిపోయింది. అద్దంకిలో […]
పవన్ ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!
నంద్యాల ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 2019 ఎన్నికలకు రిఫరెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నికను భావిస్తున్నాయి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేష్ నంద్యాలలో ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతు ఇస్తాయని భావించిన టీడీపీ ఆశలు.. వైసీపీ నిర్వహిం చిన ఒక్క సభతో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయకుల వల్ల కాదని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభవంలోకి వచ్చింది. అందుకే […]
ఒక్క రాజీనామాతో ఆత్మరక్షణలో టీడీపీ
నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. వైసీపీలో చేరిన 24 గంటల్లోనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు, ఇక్కడే వైసీపీ అధినేత జగన్ సూపర్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోవడం.. ఇంకా కొనసాగుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు చేసిన జగన్ […]
అన్నాచెల్లి వర్సెస్ అన్నదమ్ములు… గెలుపు ఎవరిది
తెలుగు ప్రజల్లో ఆసక్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నికల్లో అన్నచెల్లెళ్లు వర్సెస్ అన్నదమ్ముల మధ్య జరుగుతోన్న పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పెద్ద సస్పెన్స్గా మారింది. నంద్యాల ఉప ఎన్నికను బాహుబలి సినిమాలో ప్రభాస్ వర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నికలకు ఈ ఎన్నికను సెమీఫైనల్స్గాను భావిస్తున్నారు. నంద్యాలలో ఓటర్లను వైసీపీ అధినేత వైఎస్.జగన్ శ్రీకృష్ణులతో పోల్చారు. ఇక్కడ జరిగేది ధర్మయుద్ధమని చెప్పారు. ఇక ఇక్కడ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి […]