తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ కుదేలైపోయాయ. కాంగ్రెస్లో అంతోఇంతో చెప్పుకోదగ్గ్ నేతలు ఉన్నా.. టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. అది కుదరడం లేదు. అందరి లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్ను ఎలాగైనా ఓడించడం. టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్బ్రాండ్ రేవంత్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అయితే ఇన్నాళ్లకు ఈ […]
Tag: TDP
టీడీపీ-వైసీపీ మధ్యలో నలుగుతోన్న మహేశ్
ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వరగా కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్! అయితే రాజకీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మహేశ్కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల విషయంలో అని కంగారు పడకండి.. రాజకీయాలకు సంబంధించి!! అటు బావ, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్థంలో పడిపోయాడట మన ప్రిన్స్!! టాలీవుడ్లో మహేశ్ క్రేజ్ అంతా […]
కాకినాడ కార్పొరేషన్లో మ్యాచ్ ఫిక్సింగ్…. వెనక వాళ్ళ హస్తం..!
ఏపీలో రెండు ఎన్నికలు రాజకీయాన్ని పూర్తి రసకందాయంగా మార్చేశాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్కు జరుగుతోన్న ఎన్నికలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ట్రెండింగ్గా మారాయి. నంద్యాల కీలకం కావడంతో ఏపీ కేబినెట్ మొత్తం చాలా వరకు అక్కడే కేంద్రీకృతమైంది. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచి రావాలని చంద్రబాబు జిల్లా మంత్రులకు, పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే కాకినాడ కార్పొరేషన్లో నిన్నటి వరకు అటు అధికార […]
నంద్యాల ఉప ఎన్నిక బరిలో శిల్పా ప్రధాన అస్త్రం
భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక బరిలోకి దిగబోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు.. ఇలా టీడీపీ బలగమంతా నంద్యాలలోనే మోహరించేశారు. కానీ వైసీపీ అభ్యర్థి శిల్పా మాత్రం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజయం తనవైపే ఉంటుందని నమ్మకం పెట్టుకు న్నారు. ప్రజలు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]
వైసీపీ వాసనలు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా, శిల్పా వర్గాల మధ్యే తీవ్ర పోటీ జరిగిందనే విషయం తెలిసిందే! కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారనే అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన సీఎంను కోరడం.. ఆయన ససేమిరా అనడం ఇవన్నీ జరిగిపోయాయట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ […]
వైసీపీకి మరో షాక్ కీలక వికెట్ డౌన్
ఏపీలో విపక్ష వైసీపీకి వరుస షాకుల పరంపరలో మరో షాక్ తగలనుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయన బలమైన నేతగా ఉన్నారు. గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో […]
అటు టీడీపీ, ఇటు వైసీపీలకు అగ్ని పరీక్ష ..నేతలకు చెమటలు!
రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో క్రియా శీలకంగా ఉండే కాకినాడ కార్పోరేషన్కు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇక్కడ అనేక మలుపులు తిరిగిన రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీలకు ఇక్కడ ఎన్నికలు జరగకుండానే చెమటలు పడుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వివాదాస్పదంగా మారిన […]
నంద్యాలలో టీడీపీని టెన్షన్ పెడుతోన్న అఖిలప్రియ
`మా అన్న ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా` అంటూ ప్రకటించిన నాటి నుంచి నంద్యాలలో గెలుపుకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ. ప్రచారంలో అంతా తానై వ్యవహరిస్తూ.. అన్న విజయానికి శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పార్టీకి ఎక్కడ మైనస్ అవుతాయో అని నేతలు టెన్షన్ పడుతున్నారట. పార్టీ సీనియర్లతో చర్చించకుండా సొంతంగా ఆమె వ్యవహరించడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభముండదని తెగేసి చెబుతున్నారట. ప్రస్తుతం […]
జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేతలు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ముందువరుసలో ఉన్నారు. అక్టోబర్ నుంచి ప్రజా క్షేత్రంలో దిగుతానని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని.. పవన్ ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పుడు జనసేనలో మాజీ ఎమ్మెల్యే చేరబోతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయనకు జనసేన టికెట్ కూడా ఖాయమైందని అందుకే […]