ఇండియన్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్వర్క్ టీవీ9 తాజాగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే.. సమ్మిట్కు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పెషల్ గెస్ట్గా హాజరైన సందడి చేశారు. ప్రధాని మోడీకి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఘన స్వాగతం పలుకుతూ.. సాలవాలతో సత్కరించాడు. ఈ క్రమంలోనే మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని మోడీ: ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ […]
Tag: pm modi
ప్రమాణస్వీకారం స్టేజిపై మోదీ తనతో ఏం చెప్పాడో రివిల్ చేసిన చిరు.. ఆయన ఏమన్నారంటే..?!
ఎపి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం మహోత్సవాలు గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఓక ఎతైతే.. ఇదే ప్రమాణ స్వీకారం వేడుకలు చిరు కూర్చున్న దగ్గరికి మోడీ వెళ్లి మరి ఆయన పలకరించడం మరో రేంజ్ లో హైలెట్గా నిలిచింది. అయితే చిరు దగ్గరికి వెళ్లిన మోడీ ఆ సమయంలో మెగాస్టార్తో ఏం మాట్లాడి ఉంటాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలై […]
`ఆదిపురుష్` మేకర్స్ నయా స్కెచ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాకే!?
ఆదిపురుష్.. మొన్నటి వరకు కంట్రవర్సీలకు కేరాఫ్గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత ఎక్కడా లేని హైప్ ఆదిపురుష్ కు వచ్చేసింది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ […]
ఏపీ ప్రజలపై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్… ఈ సారి నమ్మలేమా….!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామ ని.. ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న రాష్ట్ర కమలనాథులు.. రైతులు చేస్తున్న పాదయాత్రలోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల పక్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు.. రాజధాని విషయంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారిందని.. తమకు అండగా ఉంటుందని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికీ.. బీజేపీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
ఇక నుంచి ఆ స్కూళ్లలో బాలికలకు ఎంట్రీ: మోదీ
భారత ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్లో గర్ల్స్కు ఎంట్రీ ఉంటుందని చెప్పారు. చాలా మంది బాలికలు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలికల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం […]
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. విద్యావంతులకు అవకాశం!
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీలక నేతలతో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]
ఇండియన్ సైంటిస్టులపై పీఎం ప్రశంసలు..!
ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ కరోనా మహమ్మారి అంతానికి కేవలం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్ను డెవలప్ చేసి మార్గదర్శకంగా నిలిచారు ఇండియన్ శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయడం వల్ల […]
కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు […]