ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ కరోనా మహమ్మారి అంతానికి కేవలం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్ను డెవలప్ చేసి మార్గదర్శకంగా నిలిచారు ఇండియన్ శాస్త్రవేత్తలు....
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని...
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నారు. దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు....
ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. అదేవిధంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలోనూ పలువురు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటిక ఆక్సిజన్ను పొదుపుగా వాడాలని ప్రభుత్వం, అధికారులు...
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. 8 విడతలుగా సాగనున్న ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మూడు విడతలు పోలింగ్ పూర్తయింది. ఇదిలా ఉండగా ఎన్నికలను...