చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
Tag: Latest news
ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు మూత..వివరాలివే!
సాధారణంగా కొందరికీ నిత్యం బ్యాంకుల్లో పని ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెలలో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల […]
భారత్లో కరోనా ఉగ్రరూపం..4లక్షలకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 4,01,993 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969 కు చేరుకుంది. అలాగే నిన్న 3,523 మంది […]
ఈ రోజు ఆ అప్డేట్ పక్కా..ఎగ్జైట్గా మహేష్ ఫ్యాన్స్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారు పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాపై అప్డేట్ ఈ రోజే రాబోతుందని టాలీవుడ్ సర్కిల్స్లో […]
`వకీల్ సాబ్`పై పైరసీ దెబ్బ..షాక్లో అమెజాన్ ప్రైమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్తో అదిరిపోయే వసూళ్లు […]
మరోసారి భయపెట్టేందుకు రెడీ అయిన కాజల్..సక్సెస్ అయ్యేనా?
కాజల్ అగర్వాల్..ఈ పేరు పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవలె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించిన కాజల్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కాజల్ తమిళంలో ఓ హారర్ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్తో పాటు రెజీనా, రైజా విల్సన్, జననీ అయ్యర్, ఇరాన్ నటి […]
వెనక్కి తగ్గిన ఎన్టీఆర్..నిరాశలో అభిమానులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో కోరలు చాచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు ఇప్పటికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలె ప్రోమో కూడా […]
పాన్ ఇండియా సినిమాకు గ్రీన్సిగ్నెల్ ఇచ్చిన రానా!
దగ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విరాటపర్వం, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. […]
టాలీవుడ్లో మరో విషాదం..కరోనాతో యువ దర్శకుడు మృతి!
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్లో కరోనా మరో విషాదాన్ని నింపింది. శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనాతో మరణించారు. ఇటీవలె కుమార్కు కరోనా సోకగా.. హాస్పిటల్లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో తాజాగా కుమార్ తుది […]