మహేష్ విరాభిమానితో రాశిఖన్నా ప్రేమలో పడిందట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లోనే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు విరాభిమానిగా చైతూ కనిపించనున్న […]
Tag: Latest news
`వీరమల్లు` కోసం శూలంతో పవన్ కసరత్తులు..వైరల్గా ఫొటోలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `హరిహర వీరమల్లు` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై లెజండరీ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ […]
దారుణం..పిల్లలను కట్టేసి పేడ తినిపించారు..వీడియో వైరల్!
మహబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోటలోకి వచ్చిన పిల్లలను కాపలాదారులు దారుణంగా కట్టేసి చితకబాదారు. అంతేకాదు, సదరు పిల్లల నోట్లో పేడని కుక్కి తినిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి […]
`లెవన్త్ అవర్`కు తమన్నా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
మిల్కీ బ్యూట తమన్నా మొదటి సారి నటిస్తున్న వెబ్ సిరీస్ `లెవన్త్ అవర్`. ఉపేంద్ర నంబూరి రచించిన పుస్తకం 8 అవర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించగా.. ఇన్ట్రౌప్ బ్యానర్పై ప్రదీప్ ఉప్పలపాటి నిర్మించారు. పురుషాధిక్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి అరత్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందనేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]
ట్విట్టర్లో ఆ వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతున్న చిరంజీవి!
గత ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు మరింత చేరువ అయ్యేందుకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోకి అడుగు పెట్టాడు చిరు. ఇక చిరు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అయితే ఆయన మాత్రం ఫాలో అయ్యేది ఒక్కరినే. అది కూడా ట్విట్టర్లో. […]
ప్రారంభమైన వైష్ణవ్ మూడో చిత్రం..హీరోయిన్ ఎవరంటే?
`ఉప్పెన` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీషయ్య తో చేయనున్నాడని గత […]
తల్లి కాబోతోన్న `వైల్డ్ డాగ్` హీరోయిన్..ఫొటో వైరల్!
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన `వైల్డ్ డాగ్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్కు భార్యకు దియా కనిపించనుంది. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే.. దియా తాజాగా ఓ గుడ్న్యూస్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ […]
భారత్లో 80వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 81,466 మందికి కొత్తగా కరోనా […]
తెలంగాణలో కరోనా కలవరం..కొత్తగా 965 పాజిటివ్ కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]