బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]

ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు […]

పూజా హెగ్డే జోరు..న‌య‌న‌తార త‌ర్వాత ఆ రికార్డు బుట్ట‌బొమ్మ‌దే!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ బుట్ట‌బొమ్మ‌కు అందం, అభిన‌యంతో పాటు ల‌క్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఆఫ‌ర్లు వెల్లువెత్త‌డం.. వ‌రుస హిట్లు ప‌డ‌టంతో టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్‌, బాలీవుడ్ మ‌రియు కోలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవ‌లె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి […]

స్పెష‌ల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కి చేరిన‌ రజనీ..కారణం అదే!

సౌత్ స్టార్ ర‌జ‌నీ కాంత్ స్పెష‌ల్ ఫ్లైట్‌లో తాజాగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈయ‌న ఇప్ప‌టికిప్పుడు హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణం `అన్నాత్తే`. ఈ సినిమా పూర్తి చేసిన వెంట‌నే త‌మిళ‌నాడులో కొత్త పార్టీ స్థాపించి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ర‌జ‌నీ తీవ్ర అనారోగ్యానికి గుర‌కావ‌డం.. దాంతో రాజ‌కీయాల్లోకి రాలేన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. ఇక ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు వ‌ర‌కు విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ.. […]

ఆ వార్త‌ల‌పై మండిప‌డ్డ అంజ‌లి..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ అడుగు పెట్టిన అంజ‌లి..`షాపింగ్‌మాల్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌న్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే.. గ‌త రెండు రోజులుగా అంజ‌లికి క‌రోనా సోకిందంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందిస్తూ అంజ‌లి […]

దేశంలో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం..కొత్త‌గా 780 మంది మృతి!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,26,789 […]

రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతిముడుచుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు ఎంతో క్రేజ్ ఉందో.. ఎంద‌రు అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం రామ్ చ‌ర‌ణ్ అంటేనే మూతి ముడుచుకుంటుంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అనుపమ పరమేశ్వరన్‌. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో […]

తెలంగాణ‌లో కొత్త‌గా 2,478 కరోనా కేసులు.. మ‌ర‌ణాలు ఎన్నంటే?

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]

`ల‌వ్‌స్టోరీ`పై క‌రోనా దెబ్బ‌..ఫ్యాన్స్‌కు చైతు ఊహించ‌ని షాక్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీహెచ్ పవన్ స్వరాలందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 16న రిలీజ్ కానుండ‌గా.. ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇలాంటి త‌రుణంలో ఫ్యాన్స్‌కు నాగ‌చైత‌న్య ఊహించ‌ని షాక్ […]