ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
Tag: Latest news
రవితేజ-రామ్లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్?
అపజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా ఎఫ్3 అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన ఎఫ్2 చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అనిల్ మరో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]
నేడే ఓట్ల లెక్కింపు..అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే?!
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్కు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఎన్నికలు జరిగిన […]
అనసూయ హాట్ అందాలు..చూస్తే అదరహో అనాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా దూసుకుపోతున్న ఈ భామ.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూడా కొన్ని ఫొటోలు షేర్ చేసింది అనసూయ. ఇందులో జీన్స్ ధరించిన […]
గుడ్న్యూస్ చెప్పిన మహేష్ బాబు..ఖుషీలో ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారు పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ మహేష్ గుడ్న్యూస్ చెప్పాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లోని […]
మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?
తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో […]
సిగరెట్ పెట్టిన చిచ్చు..ఒకేసారి 18 మందికి కరోనా!
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది. సెకెండ్ వేవ్లో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తూ ప్రజలను ముప్పతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఒక సిగరెట్ కారణంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్ మేనేజర్ ఇటీవల బయటకు వెళ్లాడు. మార్గం మధ్యలో ఆగినప్పుడు అక్కడ సమీపంలో ఒకరు సిగరెట్ […]
మరోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి సమయంలో బాద్షాహో సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్ దేవగన్. ఆ తర్వాత […]
ప్రభాస్తో జతకట్టబోతున్న మరో బాలీవుడ్ భామ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ షూటింగ్ను చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుదల కాకముందే.. మరో డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. […]