కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మనిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. దీంతో ఈ విషయం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అసలు విషయం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]
Tag: Latest news
కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]
హాస్పటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆవేదన..వైరల్గా ట్వీట్!
వైద్యాన్ని పలువురు వ్యాపారంగా మార్చుకుంటూ.. ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను చూశాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అలాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కూడా కొంతమందికి సాయం కూడా […]
ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్!
కిర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]
కమలా హారిస్కు తప్పిన పెను ప్రమాదం..ఏం జరిగిందంటే?
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తాజాగా తొలిసారి విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాలకు ఎయిర్ఫోర్స్-2 విమానం బయల్దేరారు. అయితే విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం తాను క్షేమంగా ఉన్నానని కమలా హ్యారిస్ మీడియాకు […]
`అఖండ` విడుదల అప్పటికి షిఫ్ట్ అయిందట?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం […]
పవన్ – హరీష్ సినిమాపై క్రేజీ అప్డేట్?!
ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఒకే చెప్పిన దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]
కొత్త పెళ్లికూతురు యామీ గౌతమ్పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు!
బాలీవుడ్ భామ యామీ గౌతమ్ రీసెంట్గా డైరెక్టర్ ఆదిత్య ధర్తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 4న వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన యామీ గౌతమ్.. పెళ్లి ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. […]
భారత్లో అదుపులోకి వస్తున్న కరోనా..తాజా కేసుల లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా కేసులు, మరణాలు నిన్న భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 1,00,636 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,09,975 కు చేరుకుంది. అలాగే […]