ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నట్లు కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మూడు రాజధానుల బిల్లు...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం...
మాయదారి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచీ చిత్ర విచిత్రాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బయటకు వచ్చింది. కర్నూలు జిల్లాల్లో ఇటీవల అంగరంగ వైభవంగా ఓ వివాహం...
కర్నూలు జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను భయపెట్టాలనుకున్న భార్య.. చివరకు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం...