మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]
Tag: KCR
తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?
చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు […]
మోడీ ర్యాంకింగ్స్:కేసీర్ No1 మరి బాబు?
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాకిచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు రాష్ట్రాల పనితీరుపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులిస్తారు. వివిధ వర్గాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంలకు ర్యాంకులిస్తారు. ఈసారి మోడీ కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. దేశంలో ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రుల్లో […]
మొక్కే కదా అని పీకేస్తే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంద్ర’ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..’. తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకం గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంటే అందరూ ఈ డైలాగ్ని స్మరించుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశం వేరు, ఇప్పటి సందర్భం వేరు. కానీ, మొక్కలు నాటడం కాదు – వాటిని పీకకుండా పెంచగలగాలని ప్రజలు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి ఈ డైలాగ్ బాగా వినవస్తోంది. గత ఏడాది నాటి మొక్కల్లో సగం కూడా […]
హరీష్, కేటీఆర్లలో ఎవరికి దక్కేనో!
మంత్రులు హరీష్రావు, కేటీఆర్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్కి మేనల్లుడు. కేటీఆర్ అయితే కెసియార్ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్ ఒకింత ఎక్కువ. ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ […]
లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి
పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది. లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ […]
నా గూడు చెదిరింది:ఎరబ్రెల్లి
టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా తెలంగాణ రాజకీయాలలో ఎర్రబెల్లి ద యాకర్రావుకు పేరుంది. కానీ ఆయన పసుపు కండువా మార్చి గులాబీ కం డువా వేసుకోవడంతో సీనంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభిం చడం లేదు. పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ […]
జనాలకి ఎరుపుకలలు చూపించిన బాబు కేసీర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్నవిచిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకే అప్పగించి, సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడికి గురి చేస్తున్నారని, తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎన్నికల తర్వాత […]
కేసీఆర్ కూడా ‘జై ఆంధ్రా’ అంటారేమో
తెలంగాణకు జై కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి జై కొట్టడం తప్పేమీ లేదు. ఎందుకంటే, అందరం భారతదేశంలో ఉన్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలు, అందులో జిల్లాలు, వాటిల్లో మండలాలు, గ్రామాలు తప్ప, దేశమంతా ఒక్కటే. ఓ ప్రాంతంపై విమర్శలు చేయడం, ఇంకో ప్రాంతానికి అనుకూలంగా నినాదాలు చేయడం అంత శుభపరిణామం కాదు . దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సున్నితమైన భావోద్వేగాలున్నాయి. ఉద్యమ వేడిలో సీమాంధ్రులపై కొంత విద్వేషం రగిలినమాట వాస్తవం.ఇప్పుడంతా […]