వారు చేసిన పనికి షాక్ లో పవన్ కళ్యాణ్..కారణం..?

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోసాని మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. అంతే కాదు వీరిద్దరూ కూడా రకరకాలుగా మాటలతో తగువులు ఆడుకుంటున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రమదానం కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కాస్త హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో పవన్ పర్యటనకు అడుగడుగునా […]

జనసేన పార్టీని దూరం పెట్టిన నాగబాబు.. కారణం..?

మెగా బ్రదర్స్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నాగబాబు అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా, పార్టీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అప్పటికింకా రంగంలోకి దిగకముందే నాగబాబు క్షేత్రస్థాయిలో తిరిగి , అభిమానులను రాజకీయ ప్రయాణానికి ఆయన సిద్ధం చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి పదవి ఆశించకపోగా తను చేయాల్సిన పనులు మొత్తం చేశారు. కానీ […]

తూర్పుగోదావరి జిల్లాలో చిరు-ప‌వ‌న్‌ల ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదే!

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియ‌ల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావ‌రి జిల్లా వెళ్ల‌బోతుండ‌గా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మ‌రోవైపు అక్టోబర్ […]

పోసాని పై పవన్ ఫ్యాన్స్ దాడి వీడియోస్.. వైరల్..!

సినీ నటుడు పోసాని కృష్ణ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణ. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల.. పోసాని పై జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి దిగడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తల వందల సంఖ్యలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్బు దగ్గరికి చేరుకున్నారని తెలియడంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ మధ్యలో పోలీసులకు జనసేన […]

మోదీ బ‌ర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్‌!

భార‌త్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ‌ర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సోస‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ స్పెస‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ […]

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోక‌ముందే పవన్ కళ్యాణ్ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు సినిమాల ప‌రంగానే కాదు తాజాగా రాజ‌కీయ ప‌రంగానే ప‌వ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ జ‌న‌సేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంత‌కీ […]

పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు. ఇపుడు ప‌వ‌న్‌, టీజీ […]

సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే ఫాలో అవుతోన్న ప‌వ‌న్‌

రాజ‌కీయాలకు సినిమాల‌కు అవినాభావ సంబంధం! సినిమాల్లో పేలే కొన్ని పొలిటిక‌ల్ డైలాగుల‌కు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ఫాలో అవుతూనే ఉన్నారు. అన్న‌గారి సినిమాల నుంచి కోడిరామ‌కృష్ణ‌, టీకృష్ణ వంటి వారుతీసిన పొలిటిక‌ల్ మూవీల‌కు ఎంతో క్రేజ్ఉంది. ఇప్పుడు అదేదారిలో న‌డ‌వాల‌ని ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టినా.. అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న కేవ‌లం బీజేపీ-టీడీపీల‌కు ప్ర‌చార క‌ర్త‌గా మాత్ర‌మే […]