ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు […]
Tag: Janasena
పవన్ ప్రభావం ఉంది..కానీ బలం?
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్కు బలమైన ఫాలోయింగ్ ఉంది…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.. ఆయన ఎక్కడ సభ పెట్టిన భారీగా జనం వస్తారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పవన్కు ఫాలోయింగ్ ఉంది…సభలకు జనం వస్తారు గాని…జనసేనకు ఓట్లు మాత్రం ఎక్కువ పడవు. గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి 6 శాతం వరకు ఓట్లు పడ్డాయి. సరే మొదటి సారి పోటీ చేశారు కదా…అలా ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అవుతున్నాయి. మరి […]
సత్తెనపల్లి జనసేనకు వదులుతారా?
రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది…ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది…ఇంకొంచెం కష్టపడితే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతుంది. ఎవరికి వారు సీటు విషయంలో పోటీ పడుతున్నారు. అలాగే సెపరేట్గా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇలా గ్రూపు రాజకీయాలు చేయడం వల్ల పార్టీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా […]
టీడీపీ-జనసేన కాంబో..ఆ జిల్లా స్వీప్?
టీడీపీ-జనసేన పొత్తు…ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది…రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది..అటు పొత్తుకు రెండు పార్టీలు రెడీగానే ఉన్నాయని హింట్ కూడా ఇచ్చాయి. అయితే పొత్తు గురించి అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. కానీ వైసీపీని అధికారంలో నుంచి దించాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం పొత్తుకు మానసికంగా సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా గాని […]
ఏపీలో జనసేనది బలుపా.. వాపా… అసలేం జరుగుతోంది…!
ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలోకి రావాలంటే..సంస్థాగతంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్రస్థాయిలో జెండా మోసే నాయకుడి నుంచి జైకొట్టే కార్యకర్త వరకు బలంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేసమయంలో యువతను ఎక్కువగా ప్రోత్సహించి.. వారిని బూత్ లెవిల్లో నియమిస్తాయి. అదేసమయంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయతీలు.. కార్పొరేషన్ల పరిధిలో పార్టీని బలోపేతం చేస్తాయి. ఇవన్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బలం మీదే.. సదరు […]
నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!
ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు. అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత […]
ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?
ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]
మంత్రుల తెలివి..జగన్కే డేంజర్ ?
ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్ని టార్గెట్ చేసి […]
మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!
ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]