జగన్‌పై బాలయ్య పంచ్‌లు పేలిపోయాయ్‌… వీర‌సింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్‌లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు […]

బాబు-పవన్‌తో జగన్‌కు మేలు?నిజమెంత?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్‌కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్‌కు మేలు జరుగుతుందా? వైసీపీ […]

బాబు-పవన్ కలిసే..జగన్‌కే ప్లస్ అంటా?

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్‌ కల్యాణ్‌ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్‌ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. […]

టీడీపీలోకి సుచరిత..రెండు సీట్లు ఆఫర్?

ఇటీవల అధికార వైసీపీలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట నుంచి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ విమర్శల దాడిని మరింత పెంచారు. దీంతో ఆయనని వెంకటగిరి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఆనం..టీడీపీలోకి వెళ్లడానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం అసంతృప్తిగానే ఉన్నారు. ఈయనకు నెక్స్ట్ వైసీపీలో […]

ఆనంకు టీడీపీలోకి లైన్ క్లియర్ చేసిన జగన్..!

గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి జగన్ చెక్ పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని అలా అయితే జనంలోకి వెళ్లి ఓట్లేయమంటూ ఎలా అడుగుతామని అన్నారు. పింఛన్లు పెంచితే గెలిచేటట్లయితే… గతంలో చంద్రబాబు కూడా భారీగా పెంచారని.. అయినా గెలువలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని చెప్పుకొంటూ వస్తున్నారు. దీనినీ ఆనం […]

రోడ్లపై నో ఎంట్రీ..జగన్‌కు నో రూల్..కుప్పంకు బాబు.!

ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]

కోటంరెడ్డిని కలిశారు..మరి ఆనంని వదిలేసినట్లేనా?

ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలని సైతం తప్పుబట్టే పరిస్తితి ఉంది. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, గుంతలు పూడ్చలేదని, ఇళ్ళు కట్టలేదని..ఇంకా ప్రజలని ఓట్లు ఎలా అడుగుతామని ఆనం ప్రశ్నించారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారా […]

కాపు ఉద్యమం..పవన్‌కు ప్లస్..జగన్‌కు రివర్స్..!

టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్‌కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]

ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం […]